
దేశం
మోదీజీ దండం పెట్టి అడుగుతున్నా..
1.36 లక్షల కోట్ల బకాయిలివ్వండి: సీఎం హేమంత్ సోరెన్ రాంచీ: తమ రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ. 1.36 లక్షల కోట్ల బొగ్గు బకాయిలను వెంటనే చెల్లిం
Read Moreనవంబర్ 25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు సమావేశాలు కొనసాగుతాయి. 18వ లోక్ సభ ఏర్పడిన తర్వాత ఇది మొద
Read Moreఐఆర్సీటీసీ సేవలకు అంతరాయం
న్యూఢిల్లీ : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) యాప్, వెబ్సైట్ శనివారం కొంతసేపు పనిచేయలేదు. దీంతో వినియోగదారులు ఇబ్బంద
Read Moreఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం.. ప్రతీ పది ఫ్యామిలీల్లో ఏడింటిపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. ఎయిర్ క్వాలిటీ దెబ్బతినడంతో ఢిల్లీ వాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఢిల్ల
Read Moreఅపోలో ఆస్పత్రుల్లో 3,515 కొత్త బెడ్లు
రూ.6,100 కోట్ల పెట్టుబడి న్యూఢిల్లీ : అపోలో హాస్పిటల్స్, రాబోయే నాలుగేళ్లలో దాదాపు రూ. 6,100 కోట్ల పెట్టుబడితో భారతదేశంలోని 11 నగరాల్లోని తన ఆ
Read Moreయూపీఐ లైట్ లిమిట్ పెంపు
న్యూఢిల్లీ : గూగుల్పే, ఫోన్పే వంటి యాప్స్ద్వారా లావాదేవీలకు వినియోగించే యూనిఫైడ్ పేమెంట్ఇంటర్ఫేస్(యూపీఐ) విధానంలో ఈ నెల నుంచి రెండు కొత్త మార్ప
Read Moreబంగ్లాదేశ్కు అదానీ కరెంట్ సరఫరా తగ్గింపు
న్యూఢిల్లీ : బిల్లులు చెల్లించకపోవడంతో అదానీ పవర్బంగ్లాదేశ్కు కరెంటు సరఫరాను తగ్గించింది. దీంతో బంగ్లాదేశ్ రాత్రిపూట 1,600 మెగావాట్ల విద్యుత్
Read Moreఈ వారం 5 ఐపీఓలు..ఆరో తేదీ నుంచి స్విగ్గీ ఇష్యూ..రేపే అఫ్కాన్స్ ఇన్ఫ్రా లిస్టింగ్
న్యూఢిల్లీ : దలాల్స్ట్రీట్ఈవారం ఐపీఓలతో బిజీగా ఉండనుంది. మొత్తం ఐదు కంపెనీలు తమ పబ్లిక్ ఆఫర్లను మార్కెట్లకు తీసుకువస్తున్నాయి. ఇన్వెస్టర్లు చాలాకాల
Read Moreబీహార్ ఎంపీ పప్పు యాదవ్ను బెదిరించిన వ్యక్తి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్కు బెదిరింపులు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య వంటి కారణాలతో దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ గ్
Read Moreపటాకులు పేల్చొద్దంటే వృద్ధుడ్ని కొట్టి చంపిన యువకులు
దీపావళి పండగ పూట ఓ అమానుష్య ఘటన చోటుచేసుకుంది. క్రాకర్స్ పేల్చొద్దు అని అభ్యంతరం చెప్పిన వృద్ధున్ని కొందరు యువకులు కొట్టి చంపారు. అర్థరాత్రి తర్వాత కూ
Read Moreకేరళ ఎక్స్ప్రెస్ ఢీకొని నలుగురు మృతి
కేరళ ఎక్స్ప్రెస్ ఢీకొని నలుగురు పారిశుధ్య కార్మికులు మృతి చెందారు. శనివారం(నవంబర్ 2) మధ్యాహ్నం 3:30 సమయంలో షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన
Read Moreఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకోండి.. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై దుమారం
శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వివాదంలో చిక్కుకున్నారు. ఉగ్రవాదుల గురించి ఆయన చేసిన వ్
Read Moreనవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..!
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. నవంబర్ 25, 2024 నుంచి డిసెంబర్ 20, 2024 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశ
Read More