దేశం

ఆదివారం(అక్టోబర్ 27) 50 విమానాలకు బాంబు బెదిరింపులు

దేశంలో విమానయాన సంస్థలను బాంబు బెదిరింపు సందేశాలు బెంబేలెత్తిస్తున్నాయి. గత పదిహేను రోజులుగా ఇదే తంతు. ప్రయాణికులతో బయలుదేరిన ఫలానా విమానానంలో బాంబు ప

Read More

ఆ ఐదుగురు నేతల బాటలో నడుస్తాం: తొలి సభలో విజయ్

టీవీకే పార్టీ తొలి రాష్ట్ర సభలో ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రసింగించారు. తొలిసభలోనే జాతి నిర్మాతలు బీఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి, కామ రాజ్, వేలు

Read More

నటుడు విజయ్ టీవీకే పార్టీ తొలిసభ..లక్షల్లో తరలివచ్చిన జనం

సొంత పార్టీ తమిళగ వెట్రి కజగం( TVK) స్థాపించిన తర్వాత తమిళ సినీ నటుడు  విజయ్ తొలిసారి రాష్ట్రస్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తమిళనాడు లోని

Read More

నేపాల్ యాత్రకు వెళ్లి.. కరీంనగర్ వాసి గుండెపోటుతో మృతి..

కరీంనగర్: నేపాల్ యాత్రకు వెళ్లిన ఓ కరీంనగర్ వాసి జనక్ పురి  ప్రాంతంలో గుండెపోటుతో మరణించిన సంఘటన ఆదివారం ( అక్టోబర్ 27) జరిగింది. కరీంనగర్ కు చెం

Read More

ఇండియాలోనే అతిపెద్దది..ప్రపంచంలో రెండోది..13 స్టేషన్లతో రోప్వే ప్రాజెక్టు..ఎక్కడో తెలుసా..

13 స్టేషన్లు..ఆకాశ మార్గంలో 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం..హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోప్ వే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు పూర్త

Read More

చట్టంలో మార్పులు చేస్తున్నాం..ఫేక్ కాల్ చేస్తే ఇక అంతే: మంత్రి రామ్మోహన్ నాయుడు

విశాఖపట్నం: విమానాలకు వరుస బాంబ్ బెదిరింపులు ఇటీవల దేశంలో సంచలనం రేపుతున్నాయి. గడిచిన 10 రోజుల్లో దాదాపు 200 విమానాలకు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ఈ క్

Read More

బాంద్రా రైల్వేస్టేషన్లో తొక్కిసలాట..తొమ్మిది మందికి గాయాలు

ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. ఆదివారం ( అక్టోబర్ 27) ఉదయం జరిగిన ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. బాంద్రా టెర్మినస్ లోన

Read More

లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఘోర కారు ప్రమాదం చోటుచేసుకుంది. కారు లోయలో పడి ఐదుగురు మరణించారు. మృతులు శనివారం రాత్రి బారోట్‌లో ఒక వివా

Read More

అమెరికా వీసాకోసం సర్టిఫికెట్ ఫోర్జరీ కేసు..ఇద్దరు హైదరాబాదీలు అరెస్ట్

చెన్నై: విద్యా, అమెరికా వీసా అభ్యర్థులకు ఉపాధి ఎక్స్ పీరియెన్స్ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినందుకు హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను చెన్నై పోలీసుల

Read More

ఢిల్లీలో అనుమానాస్పద ఎలక్ట్రికల్ డివైజ్

మూడు రోజుల క్రితం ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ గోడ పేలుడు కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. బ్లాస్ట్ వెనుక ఎవరు ఉన్నారని ఆరాదీస్తున్నారు. ఢిల

Read More

భారత్, పాకిస్తాన్ విడిపోయేటప్పుడు ఏం జరిగింది? జమ్మూకాశ్మీర్ విలీన దినోత్సవం స్పెషల్

1947లో భారత్ - పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు జమ్మూకశ్మీర్ సంస్థానాన్ని స్వతంత్రంగా ఉంచాలని మహారాజా హరిసింగ్​ భావించాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కొన

Read More

సర్ ప్లస్ టీచర్లపై కీలక నిర్ణయం

అవసరం ఉన్నచోటుకి సర్ ప్లస్ టీచర్లు దాదాపు 860 మందికి పైగా షిఫ్ట్ హైదరాబాద్, వెలుగు: ఉపాధ్యాయుల కొరత ఉన్న స్కూళ్లకు సర్ ప్లస్ టీచర్లను పంపాలన

Read More

యమునా నదిలో మునిగి.. ఆస్పత్రిపాలైన ఢిల్లీ బీజేపీ చీఫ్

న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా యమునా నదిలో మునిగి ఆస్పత్రి పాలయ్యారు. 2025 నాటికి నదిని శుద్ధి చేస్తామని ఇచ్చిన హామీని నె

Read More