
దేశం
ఇరాన్ పై ఇజ్రాయోల్ ప్రతీకార దాడి ..టెహ్రాన్ లో భారీ పేలుళ్లు
ఇరాన్ పై ఇజ్రాయోల్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇరాన్ సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని అక్టోబర్ 26న క్షిపణులతో కరాజ్,టెహ్రాన్ లో వ
Read Moreకేంద్ర బొగ్గు శాఖ సంప్రదింపుల కమిటీలో ఎంపీ వద్దిరాజు
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర బొగ్గు, గనుల శాఖ సంప్రదింపుల కమిటీలో బీఆర్ఎస్ ఎంపీ వద్ది రాజు రవిచంద్రకు చోటు దక్కింది. శుక్రవారం బొగ్గు, గనుల శాఖ ఒక ప్రకట
Read Moreరివాల్వర్ తో కాల్చుకుని జవాన్ సూసైడ్
రివాల్వర్ తో కాల్చుకుని జవాన్ సూసైడ్ చత్తీస్గఢ్లోని బీజాపూర్జిల్లాలో ఘటన భద్రాచలం,వెలుగు : సీఆర్పీఎఫ్జవాన్ ఆత్మహత్య చేసుక
Read Moreట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం...సామాన్యుల ప్లేట్లోని ఆహారాన్ని లాక్కుంది : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం
Read Moreఢిల్లీలో పొల్యూషన్ వల్ల మార్నింగ్ వాక్ మానేశా : సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం ఆందోళన కలిగిస్తున్నదని, గాలిలో నాణ్యత తగ్గిపోతుండడంతో మార్నింగ్ వాక్ మానేశానని సుప్రీంకో
Read Moreభర్తను చెట్టుకు కట్టేసి.. నవ వధువుపై అత్యాచారం
భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ నవ వధువుపై ఏడెనిమిది మంది అత్యాచారానికి ఒడిగట్టారు. భర్తను చెట్టుకు కట్టేసి.. మద్యం మత్తులో అతని కళ్లదుటే ఆమెను చె
Read Moreఅక్టోబర్ 28-29 నాటికి సరిహద్దుల్లో వైదొలగనున్న భారత్, చైనా దళాలు
తూర్పు లడ్డాఖ్ సెక్టార్లోని డెమ్చోక్, దేప్సాంగ్ ప్లెయిన్స్లోని రెండు క్లిష్టమైన ఘర్షణ పాయింట్ల వద్ద సైనికుల తొలగింపు శుక్రవారం( అక్ట
Read Moreమాజీ సీఎం కేజ్రీవాల్పై దాడి.. బీజేపీపై ఆప్ సంచలన ఆరోపణలు
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై దాడి జరిగింది. శుక్రవారం (అక్టోబర్ 25) ఢిల్లీలోని వికాస్పురిలో పాదయాత్ర చేస
Read Moreఅర్థరాత్రి మెరుపు దాడులు: 108 కేజీల బంగారం దొరికింది
కేరళ రాష్ట్రం.. జీఎస్టీ అధికారులు ప్రత్యేక ఆపరేషన్.. దాని పేరు టవర్ ఆఫ్ గోల్డ్.. 2024, అక్టోబర్ 24వ తేదీ స్టేట్ మొత్తం ఒకేసారి దాడులు చేయాలని ప్లాన్..
Read Moreభయమే లేదు.. తొక్కించేయటమే: కారు బానెట్పై ట్రాఫిక్ పోలీస్.. అలాగే పోనిచ్చిన ఓనర్
రోడ్డుపై వెళ్తున్నపుడు ట్రాఫిక్ పోలీస్ వాహనాన్ని ఆపాడంటే.. అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నా, వాహనదారులను ఎంతో కొంత భయం వెంటాడుతుంటుంది. అంతెందుకు సైక
Read MoreGermany visa: గుడ్న్యూస్.. ఇండియన్లకోసం 90వేల వీసాలు పెంచిన జర్మనీ
ఇండియన్ల కోసం జర్మనీ వీసా కోటా పెంచింది..ఏడాదికి 90వేల వీసాలు మంజూరు చేయనుంది. స్కిల్స్ ఉన్న భారతీయ ఉద్యోగులకు ప్రతియేటా మంజూరు చేసే వీసా ల సంఖ్యను 20
Read More50 పైసల వివాదం..పోస్ట్ ఆఫీస్కు రూ.15వేలు జరిమానా
ఏదైనా కొనుగోలు చేసినప్పుడు గానీ.. ఏదైనా ఆన్ లైన్ పేమెంట్ చెల్లించినప్పుడుగానీ.. 2 రూపాయలో... లేదా రూపాయోఅదనంగా పోతే ఏమనుకుంటాం.. ఆ.. పోతే పోయిందిలే..2
Read Moreశబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనానికి తత్కాల్ బుకింగ్ సదుపాయం
శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సీజన్లో తీర్థయాత్ర సాఫీగా సాగేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. స్వామి వారి దర
Read More