
దేశం
హిందూ దేవాలయ అభివృద్ది పాక్ రూ. కోటి కేటాయింపు
పాకిస్థాన్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్లోని హిందూ దేవాలయాన్ని పునరుద్దరించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రావిన్స్ నరోవర్ జిల్లాలోని జఫర్యాల్
Read Moreరైతులకు బీజేపీ పెద్ద శత్రువు : మల్లికార్జున ఖర్గే
డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే మహారాష్ట్ర రైతులకు ప్రయోజనం: ఖర్గే న్యూఢిల్లీ: మహారాష్ట్ర రైతులకు బీజేపీ పెద్ద శత్రువని కాంగ్రెస్ అధ్యక్ష
Read Moreసీజేఐని నేనేం అనలేదు...ఎంపీ రామ్గోపాల్ యాదవ్
తొలుత అసభ్య కామెంట్లు.. విమర్శలతో మాటమార్చిన ఎంపీ లక్నో: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ను ఉద్దేశిస్తూ సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్గోపాల్ యాదవ్
Read Moreరాహుల్ గాంధీపై పిల్.. కొట్టేసిన కర్నాటక హైకోర్టు
పిటిషనర్కు రూ.25 వేల జరిమానా బెంగళూరు: భారతీయ మహిళల గౌరవానికి భంగం కలిగించినందుకు కాంగ్రెస్ ఎంపీరాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ దాఖలైన పిల్
Read Moreపండగ పూట భర్త లేట్ వచ్చిండని భార్య సూసైడ్
జైపూర్: కర్వాచౌత్ రోజున భర్త ఆలస్యంగా ఇంటికిరావడంతో మొదలైన గొడవ.. ప్రాణాలు తీసుకునేదాకా వెళ్లింది. కోపంలో పరిగెత్తుకుంటూ వెళ్లి వేగంగా వస్తున్న రైలు క
Read Moreఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు....గురు పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరిక
ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాల్లో నవంబర్1–19 మధ్య ప్రయాణించొద్దని ఖలిస్తానీ టెర్రరిస్టు గురు పత్వంత్ సింగ్ పన్నూ ప్రయాణికులను హెచ్చరించాడు. భారత్&
Read Moreపొద్దంతా పూజలు చేసి, భర్తకు విషం పెట్టి చంపింది
లక్నో: భర్త నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని కర్వా చౌత్ పండుగనాడు ఉపవాసంతో పూజలు చేసిన భార్య.. దీక్ష విరమిస్తూ భోజనంలో విషం పెట్టి భర్తను చంపేసింది. ఉత్త
Read Moreగడ్చిరోలీలో ఎన్కౌంటర్... ఐదుగురు మావోయిస్టులు మృతి
భద్రాచలం, వెలుగు: మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి జిల్లాలో సోమవారం సాయంత్రం సీ 60 బలగాలు(గ్రేహౌండ్స్ తరహాలో మావోయిస్టులపై పోరు కోసం మహరాష్ట్ర రూపొందించి
Read Moreఅన్ని దేశాలు గ్లోబల్క్రైసిస్లో ఉన్నప్పుడు మనం భారత్ దశాబ్ది గురించి చర్చించాం : మోదీ
న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం కరోనా, ఆర్థిక, నిరుద్యోగ, పర్యావరణ సమస్యలతో సతమతమవుతున్నవేళ భారత్ ఓ ఆశాకిరణంలా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నా
Read Moreఇండియా, చైనా మధ్య పెట్రోలింగ్ ఒప్పందం
న్యూఢిల్లీ: ఎల్ఏసీ వెంట మళ్లీ పెట్రోలింగ్ ప్రారంభించేందుకు ఇండియా, చైనా అంగీకరించాయని విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాల
Read Moreకరీంనగర్లో ఈఎస్ఐ హాస్పిటల్ను ఏర్పాటు చేయండి...కేంద్ర మంత్రి మాండవీయకు బండి సంజయ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
Read Moreఅక్టోబర్ 23న వయనాడ్లో ప్రియాంక నామినేషన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికకు బుధవారం(ఈ నెల 23న) నామినేషన్ వేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ చ
Read Moreజస్ట్ మిస్.. లేకుంటే అంతే సంగతి: 14వ అంతస్తు నుండి దూకబోయిన యువకుడు.. తృటిలో తప్పిన ప్రమాదం
లక్నో: 14వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు.. బాల్కనీ నుండి కిందికి దూకేందుకు ప్రయత్నిస్తుండగా చివరి క్షణంలో స్థానికు
Read More