దేశం

హిందూ దేవాలయ అభివృద్ది పాక్​ రూ. కోటి కేటాయింపు

పాకిస్థాన్​ ప్రభుత్వం పంజాబ్​ ప్రావిన్స్​లోని హిందూ దేవాలయాన్ని పునరుద్దరించాలని కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రావిన్స్​ నరోవర్​ జిల్లాలోని జఫర్యాల్

Read More

రైతులకు బీజేపీ పెద్ద శత్రువు :  మల్లికార్జున ఖర్గే

డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే మహారాష్ట్ర రైతులకు ప్రయోజనం: ఖర్గే న్యూఢిల్లీ: మహారాష్ట్ర రైతులకు బీజేపీ పెద్ద శత్రువని కాంగ్రెస్ అధ్యక్ష

Read More

సీజేఐని నేనేం అనలేదు...ఎంపీ రామ్​గోపాల్ యాదవ్

తొలుత అసభ్య కామెంట్లు.. విమర్శలతో మాటమార్చిన ఎంపీ లక్నో: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్​ను ఉద్దేశిస్తూ సమాజ్​వాదీ పార్టీ ఎంపీ రామ్​గోపాల్ యాదవ్

Read More

రాహుల్ గాంధీపై పిల్.. కొట్టేసిన కర్నాటక హైకోర్టు

పిటిషనర్​కు రూ.25 వేల జరిమానా బెంగళూరు: భారతీయ మహిళల గౌరవానికి భంగం కలిగించినందుకు కాంగ్రెస్ ఎంపీరాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ దాఖలైన పిల్

Read More

పండగ పూట భర్త లేట్ వచ్చిండని భార్య సూసైడ్

జైపూర్: కర్వాచౌత్ రోజున భర్త ఆలస్యంగా ఇంటికిరావడంతో మొదలైన గొడవ.. ప్రాణాలు తీసుకునేదాకా వెళ్లింది. కోపంలో పరిగెత్తుకుంటూ వెళ్లి వేగంగా వస్తున్న రైలు క

Read More

ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు....గురు పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరిక

ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాల్లో నవంబర్1–19 మధ్య ప్రయాణించొద్దని ఖలిస్తానీ టెర్రరిస్టు గురు పత్వంత్ సింగ్ పన్నూ ప్రయాణికులను హెచ్చరించాడు. భారత్&

Read More

పొద్దంతా పూజలు చేసి,  భర్తకు విషం పెట్టి చంపింది

లక్నో: భర్త నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని కర్వా చౌత్ పండుగనాడు ఉపవాసంతో పూజలు చేసిన భార్య.. దీక్ష విరమిస్తూ భోజనంలో విషం పెట్టి భర్తను చంపేసింది. ఉత్త

Read More

గడ్చిరోలీలో ఎన్‌కౌంటర్...​ ఐదుగురు మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి జిల్లాలో సోమవారం సాయంత్రం సీ 60 బలగాలు(గ్రేహౌండ్స్ తరహాలో మావోయిస్టులపై పోరు కోసం మహరాష్ట్ర రూపొందించి

Read More

అన్ని దేశాలు గ్లోబల్​క్రైసిస్‌లో ఉన్నప్పుడు మనం భారత్ దశాబ్ది గురించి చర్చించాం : మోదీ

న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం కరోనా, ఆర్థిక, నిరుద్యోగ, పర్యావరణ సమస్యలతో సతమతమవుతున్నవేళ  భారత్​ ఓ ఆశాకిరణంలా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నా

Read More

ఇండియా, చైనా మధ్య పెట్రోలింగ్ ఒప్పందం

న్యూఢిల్లీ: ఎల్ఏసీ వెంట మళ్లీ పెట్రోలింగ్ ప్రారంభించేందుకు ఇండియా, చైనా అంగీకరించాయని విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాల

Read More

కరీంనగర్‌‌‌‌లో ఈఎస్ఐ హాస్పిటల్‌‌ను ఏర్పాటు చేయండి...కేంద్ర మంత్రి మాండవీయకు  బండి సంజయ్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

Read More

అక్టోబర్ 23న వయనాడ్​లో ప్రియాంక నామినేషన్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్​సభ ఉప ఎన్నికకు బుధవారం(ఈ నెల 23న) నామినేషన్ వేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ చ

Read More

జస్ట్ మిస్.. లేకుంటే అంతే సంగతి: 14వ అంతస్తు నుండి దూకబోయిన యువకుడు.. తృటిలో తప్పిన ప్రమాదం

లక్నో: 14వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు.. బాల్కనీ నుండి కిందికి దూకేందుకు ప్రయత్నిస్తుండగా చివరి క్షణంలో స్థానికు

Read More