దేశం

డిగ్రీని రెండేండ్లలోనే పూర్తి చేయొచ్చు...స్టూడెంట్లకు వెసులుబాటు కల్పించనున్న యూజీసీ

న్యూఢిల్లీ: అండర్ గ్రాడ్యుయేట్‌‌‌‌ స్టూడెంట్ల కోసం ఇకపై డిగ్రీ కోర్సును తగ్గించుకునే లేదా పొడిగించుకునే వెసులుబాటును యూజీసీ కల్పిం

Read More

చిన్మయ్‌ను రిలీజ్ చేయాలని షేక్ హసీనా డిమాండ్

న్యూఢిల్లీ: హిందూ సంస్థ ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్​పై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గురువారం స్పందించారు. చిన్మయ్ కృష్ణను వెంటన

Read More

ఉభయ సభల్లో అదానీ లంచం లొల్లి చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: ఉభయ సభల్లో మూడో రోజైన గురువారం కూడా వాయిదాల పర్వం కొనసాగింది. న్యూయార్క్​లో అదానీపై నమోదైన కేసు వ్యవహారంపై చర్చించాలని అపోజిషన్ పార్టీల నే

Read More

సర్కారులో సగం బెర్తులు బీజేపీకే!

ముంబై: ఎంమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మహాయుతి కూటమి.. ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా అడుగులు వేస్తున్నది. మొత్తం 43 మంత్రిపదవుల్లో 12 బెర

Read More

జలాంతర్గామి నుంచి కే4 మిసైల్ పరీక్ష సక్సెస్

న్యూఢిల్లీ: శత్రుదేశాలు ప్రయోగించే అణ్వస్త్రాలను అడ్డుకోవడంలో భారత్ సత్తా మరింతగా పెరిగింది. న్యూక్లియర్ మిసైళ్లను అడ్డుకుని ధ్వంసం చేయగల అధునాతన కే4

Read More

అన్నకు తోడుగా చెల్లె.. తొలిసారి లోక్ సభలో అడుగు పెట్టిన ప్రియాంక

  చేతిలో రాజ్యాంగంతో ఎంపీగా ప్రమాణం  కేరళ సంప్రదాయ చీర ‘కసావు’ ధరించి హాజరు ప్రమాణం తర్వాత రాహుల్​తో ప్రియాంక ఆత్మీయ ఆ

Read More

ఇస్కాన్‌‌ను నిషేధించలేమని స్పష్టం చేసిన ఢాకా హైకోర్టు

ఢాకా: బంగ్లాదేశ్‌‌లో హిందూ సంస్థ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌‌నెస్ (ఇస్కాన్) కార్యకలాపాలను నిషేధించలేమని ఢాకా హైకోర్టు

Read More

నర్సింగ్‌‌ స్టూడెంట్‌‌ ఆత్మహత్యాయత్నం

ఫీజు కోసం యాజమాన్యం వేధిస్తోందని ఆరోపణ కోదాడ, వెలుగు : కాలేజీ యాజమాన్యం ఫీజుల కోసం వేధిస్తోందని, ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారన్న మనస్తాపంతో నర

Read More

ఢిల్లీలో బాంబు పేలుడు 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ లో గల పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో గురువారం ఉదయం

Read More

రువాండాలో లష్కరే టెర్రరిస్టు అరెస్ట్​.. భారత్​కు అప్పగింత

న్యూఢిల్లీ: లష్కరే తాయిబాకు చెందిన టెర్రరిస్టు సల్మాన్  రెహమాన్  ఖాన్ ను రువాండాలో పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అతడిని భారత్ కు అప్పగిం

Read More

అదానీ లంచాలపై పార్లమెంట్​లో చర్చ జరగాల్సిందే : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

  కేంద్రం కావాలనే తప్పించుకుంటున్నది: ఎంపీ వంశీకృష్ణ ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను స్పీకర్ పట్టించుకోకపోవడం ఏమిటి? ప్రజలకు వివరాలు తెల

Read More

కొత్త పరేషాన్.. ఓటీపీలు లేట్ అవుతాయంట.. నెట్ బ్యాంకింగ్, ఆధార్ ఓటీపీలు ఆలస్యమైతే ఎట్ల..!

ఓటీపీ(OTP). ఈ మధ్య అన్ని సేవలు డిజిటలైజేషన్ అయిన తర్వాత ఓటీపీ(వన్ టైం పాస్వర్డ్) అనేది తప్పనిసరి అయింది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వంటి ప్రభుత్వ సేవల

Read More

ఫుల్ మెజార్టీ ఉన్నా.. సీఎం ఎంపికలో జాప్యం ఎందుకు?: సంజయ్ రౌత్

సంజయ్ రౌత్ ప్రశ్న ముంబై: మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు విడుదలై వారం గడుస్తున్నా, మహాయుతి కూటమి ఫుల్ మెజార్టీ సాధించినా సీఎంను ఎందుకు ఎంపిక చేయడ

Read More