
దేశం
Hemant Soren Oath: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరేన్ ప్రమాణం..హాజరైన ఇండియా కూటమి నేతలు
రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ( నవంబర్ 28) రాంచీలోని మొరహాబాద్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవ
Read Moreఢిల్లీలోని ఓ స్వీట్ షాపులో పేలుడు : పోలీసుల హై అలర్ట్
ఢిల్లీలో బాంబు పేలింది.. నార్త్ ఢిల్లీలోని పీవీఆర్ థియేటర్స్ సమీపంలో ఈ ఘటన జరిగింది. 2024, నవంబర్ 28వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో.. స్థానికు
Read Moreప్రధాని మోడీని చంపుతానంటూ బెదిరింపు కాల్.. మహిళ అరెస్ట్
బెదిరింపు కాల్స్... ఎయిర్ పోర్టులకు, షాపింగ్ మాళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ రావటం తరచూ వింటూనే ఉంటాం. రాజకీయ నాయకులకు కూడా బెదిరింపు కాల్స్ రావటం సహజం
Read Moreబీజేపీలో చేరితే.. నాపై బ్యాన్ ఎత్తేస్తారు: నాడా సస్పెన్షన్ పై బజరంగ్ సంచలన వ్యాఖ్యలు
నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ తనపై విధించిన బ్యాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రెజ్లర్, ఒలంపిక్ బ్రోన్జ్ మెడల్ విన్నర్ బజరంగ్ పునియా. ఈ సస్పెన్షన్ తనపై ప
Read Moreవయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణస్వీకారం
వయనాడ్ నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నాలుగోరోజైన గురువారం
Read Moreహీయో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్
అరుణాచల్ప్రదేశ్లోని షియోమి జిల్లాలో సుబన్ సిరి నదికి ఉపనది అయిన హీయో నదిపై హియో జల విద్యుత్తు ప్రాజెక్టు (హీయో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ &ndash
Read Moreవీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించాలి మహారాష్ట్రలో ఈసీనికోరనున్న ఓడిన అభ్యర్థులు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన ప్రతిపక్ష ఎంవీఏ అభ్యర్థులు.. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో వీ
Read Moreపార్లమెంట్ ఉభయసభల్లో అదానీ లంచాల వ్యవహారంపై చర్చకు ప్రతిపక్షాల పట్టు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండో రోజైన బుధవారం కూడా అదానీ వ్యవహారంపై రగడ కొనసాగింది. ఉభయ సభలు ప్రారంభం అవ్వగానే.. న్యూయార్క్లో అదానీప
Read Moreఅదానీని అరెస్ట్ చేయాల్సిందే.. కాపాడేందుకుకేంద్రం ప్రయత్నిస్తోంది :రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: అమెరికాలో కేసు నమోదైన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీని వెంటనే అరెస్టు చేయాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. కేంద్ర ప
Read Moreఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు గుడ్న్యూస్
పీఎం ఈ–డ్రైవ్ రెండో దశ షురూ న్యూఢిల్లీ: కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల కొనుగోలుదారులకు సబ్సిడీలు ఇవ్వడానికి ప్రారంభించిన రూ. 10,900
Read Moreటెలికామ్ సంస్థల అప్పు రూ. 4.09 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: 2024 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని నాలుగు ప్రధాన టెలికాం ఆపరేటర్ల మొత్తం అప్పు రూ. 4,09,905 కోట్లకు చేరింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్
Read Moreక్విక్ కామర్స్కు ఫుల్ పాపులారిటీ
ఆన్లైన్ షాపర్లలో 91 శాతం మందికి దీనిపై అవగాహన జెప్టో, బ్లింకిట్, ఇన్&
Read Moreరిజర్వేషన్ల కోసం మతమార్పిడి మోసమే.. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మత మార్పిళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు మత మార్పిడికి పాల్పడటం
Read More