
దేశం
రేణుకాస్వామి మహిళలకు అసభ్యకరమైన వీడియోలు పంపేవాడు : హీరో దర్శన్
కర్ణాటక వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్శన్ బెయిల్ కోసం హై
Read Moreమోదీ, అమిత్ షా చెప్పినోళ్లే సీఎం.. ఇందులో నాదేం లేదు : షిండే నిర్వేద వ్యాఖ్యలు
మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు.. ఈ ప్రశ్న ప్రస్తుతం ఉన్న ఆపధ్దర్మ సీఎం షిండేను అడిగితే.. ఆయన చెప్పిన సమాధానం సంచలనంగా మారింది. బీజేపీ, శివసేన షి
Read Moreపార్లమెంట్ను కుదిపేసిన అదానీ లంచం లొల్లి.. ఉభయ సభలు నవంబర్ 28కి వాయిదా
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నినాదాలు, ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో రోజు (నవంబర్ 27) ప్రారంభం కాగానే.. అదా
Read Moreఅవన్నీ ఫేక్.. యూఎస్ కేసులపై క్లారిటీ ఇచ్చిన అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపార వేత్త, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీపై అమెరికాలో అవినీతి అభియోగాలు వెల్లువెత్తడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోం
Read Moreఅదానీ ఇష్యూపై దద్దరిల్లిన పార్లమెంట్.. నవంబర్ 28కి రాజ్య సభ వాయిదా
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. రెండో రోజు పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం కాగానే ఉభయ సభల్లో అదానీపై అవ
Read Moreఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు డాక్టర్లు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నౌజ్ జిల్లాలో ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై వేగంగా దూసుకెళ్లిన కారు అదుపు త
Read Moreఅదానీ ఇష్యూపై చర్చ జరగాల్సిందే.. లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం
అదానీ ఇష్యూపై పార్లమెంట్ ఉభయ సభల్లో రెండో రోజు రగడ కొనసాగుతూనే ఉంది. అదానీ ఇష్యూపై చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతోంది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్
Read Moreకేంద్రం నుంచి రూ. 50 వేల కోట్లు తెచ్చినం
కాంగ్రెస్ ఎంపీల వెల్లడి కేటీఆర్ లాగా చెల్లి బెయిల్ కోసం సీఎం ఢిల్లీకి రాలేదని కౌంటర్ బీఆర్ఎస్ పదేండ్లలో సాధించలేనిది ఏడాదిలో రేవంత్
Read Moreబీమా సంస్థలకు యూనిఫైడ్ లైసెన్స్.. చట్టాల్లో మార్పులు తేనున్న కేంద్రం
న్యూఢిల్లీ: బీమా సంస్థలకు యూనిఫైడ్ లైసెన్సును సులభతరం చేసేందుకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని 74శాతం నుంచి 100శాతానికి
Read Moreహిందువులకు భద్రత కల్పించండి: బంగ్లా ప్రభుత్వానికి భారత్ సూచన
న్యూడిల్లీ: బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనార్టీలకు భద్రత కల్పించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని భారత విదేశాంగ శాఖ కోరింది. హిందూ లీడర్ చిన్మయ్ కృష్ణదాస
Read Moreకులగణన డేటా పబ్లిక్ డొమైన్లో పెడ్తం : మంత్రి పొన్నం
న్యూఢిల్లీ, వెలుగు: కులగణన సేకరణ తర్వాత పూర్తి సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అనంతరం ప్రజలతో
Read Moreవరంగల్ ఎయిర్ పోర్ట్ను వంద శాతం పూర్తి చేస్తం: రామ్మోహన్ నాయుడు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నదని పౌర వి
Read Moreమళ్లీ బ్యాలెట్ పేపర్లు తేవాలి: AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ పేపర్ల విధానం తీసుకురావాలని కోర
Read More