
దేశం
రాష్ట్రపతిని అవమానించారు.. కాంగ్రెస్ అగ్రనేతపై బీజేపీ విమర్శలు
న్యూఢిల్లీ: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కనీసం నమస్కారం కూడా చేయకుండా ఆమెను అవమానించారని బీజేపీ నేతలు విమర్శలు గుప్ప
Read Moreమేం ఎక్కడ అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తం: రాహుల్ గాంధీ
ఢిల్లీ: తెలంగాణలో చేపట్టిన కులగణన చరిత్రాత్మకమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన రక
Read Moreఎన్నికల్లో EVM విధానం రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని అనుసరించినంత మాత్రాన అవినీతి ఆగిపోతుందని చెప్పగలరా..? అని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ను సుప్రీంకోర
Read Moreఒక్క వాట్సాప్ కాల్..నెలరోజులుగా డిజిటల్ అరెస్ట్.. రూ.4కోట్లు కొట్టేశాడు
ఒకే ఒక్క వాట్సాప్ కాల్..ఐపీఎస్ ఆఫీసర్లమంటూ వృద్దురాలికి బెదిరింపులు..మీ పేరున థైవాన్ నుంచి ఓ కొరియర్ వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయి. నీవు జైలు వెళ్ల
Read MoreSambhal Violence: సంబాల్ హింసాత్మక ఘటన ఎఫ్ఐఆర్..అతనే గుంపును రెచ్చగొట్టాడు
యూపీలోని సంబాల్ హింసాత్మక ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈఘటన వెనక సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్, అతని కొడుకు సోహిల్ ఇక్బ
Read Moreగెలిస్తే ఈవీఎంలు పనిచేసినట్టు.. ఓడితే ట్యాంపరింగ్ జరిగినట్టా..? సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఇటీవల దేశంలో ఈవీఎంల పని తీరుపై పలువురు రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాం
Read Moreబంగ్లాదేశ్ దేశంలో.. మన ఇస్కాన్ గురువు కృష్ణదాస్ ప్రభు అరెస్ట్
బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సంస్థ ఆధ్యాత్మిక గురువు కృష్ణదాస్ ప్రభు (చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి) అరెస్టుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణదాస్ ప్రభు అ
Read MoreGoogle Map: గూగుల్ మ్యాప్స్పై కేసు
తెలియని చోటు వెళ్లినప్పుడు చాలామంంది గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటారు..మ్యాప్ నావిగేషన్ ఫాలో అయి వెళుతుంటారు. అయితే గూగుల్ మ్యాప్ నమ్ముకొని తప్పుదారి పట్
Read Moreజన గణనలోనూ కులాల లెక్కలు తీయాలి: సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్
న్యూఢిల్లీ: అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని, రాహుల్ గాంధీ నాయకత్వంలో అందరికి సామాజిక న్యాయం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అ
Read Moreప్రధాని మోడీ రాజ్యాంగం చదవలే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత, లోక సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజ్యాంగంతోనే సామాజిక సాధికారత లభిస్తోం
Read Moreఢిల్లీలో ప్రియాంకగాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. నవంబర్ 26న ఢిల్లీలో ప్రియాంక గాంధీని కలిశారు రేవంత్, భట్టి విక్రమార్క. వయనాడ్ లో ఎంపీగా గె
Read Moreరాజ్యాంగం భారతదేశ పవిత్ర గ్రంథం
పేదల జీవన విధానం మెరుగు పర్చేందుకే రాజ్యాంగం రూపొందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 2015 నవంబర్ 26 నుంచి రాజ్యాంగ వేడుకలు నిర్వహిస్తున్నామని
Read Moreమహారాష్ట్ర సీఎం షిండే రాజీనామా..ఫడ్నవిస్కు లైన్ క్లియర్
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాజ్ భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణకు అందజేశారు. షిండే వెంట దేవేంద్ర ఫడ్నవి
Read More