దేశం

పార్లమెంట్ లో అదానీ రగడ..జేపీసీ వేయాలని ప్రతిపక్షాల డిమాండ్

మణిపూర్ హింసపై చర్చకూ పట్టు.. అపొజిషన్ ఆందోళనలతో గందరగోళం  తొలిరోజు ప్రారంభమైన వెంటనే ఉభయసభలు వాయిదా  న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త

Read More

లేహ్​లో అమరరాజా గ్రీన్ హైడ్రోజన్ బంక్

ముంబై : ఎన్‌టీపీసీ లిమిటెడ్ కోసం లడఖ్‌‌లోని లేహ్‌‌లో భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చ

Read More

రాజ్యాంగ పీఠికను సవరించొచ్చు.. ఆ అధికారం పార్లమెంట్​కు ఉంది: సుప్రీం

సోషలిస్ట్, సెక్యులర్ పదాలు తొలగించాలన్న పిటిషన్లు కొట్టివేత న్యూఢిల్లీ:  రాజ్యాంగ పీఠిక అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చ

Read More

2030-31 నాటికి 7.5 లక్షల కార్లు..ఎగుమతులపై మారుతి టార్గెట్​ ఇది

న్యూఢిల్లీ : 2030–-31 నాటికి విదేశాలకు 7.5 లక్షల బండ్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మారుతీ సుజుకీ ఇండియా సోమవారం తెలిపింది. ఈ కంపె

Read More

ఎఫ్‌ఐఐల రాకతో స్టాక్ మార్కెట్‌ జూమ్‌

కొనసాగిన ర్యాలీ..నిఫ్టీ 314 పాయింట్లు అప్‌‌ 38 సెషన్ల తర్వాత నికరంగా రూ.9,948 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌‌ఐఐలు మహారాష్ట్రలో

Read More

మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.?

  డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ ఫడ్నవిస్ కు చాన్స్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం ఓకే   ఎన్ సీపీ కూడా సపోర్ట్ చేసిందంటూ కథనాలు

Read More

No Hike Beer Prices:ఇది మంచి ప్రభుత్వం:బీరు సేల్స్ తగ్గాయని..బీరు ధరలు పెంచటం లేదు

అక్కడి ప్రభుత్వం రోటీన్ కు భిన్నంగా నిర్ణయం తీసుకుంది.. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాలపైనే ఎక్కువగా ఆదాయం పొందుతుందని మనందరికి తెలుసు. అప్పుడప

Read More

రాజ్యాంగ ప్రవేశికలో ఆ పదాలు తొలగించలేం: సుప్రీం కోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ ప్రవేశిక నుంచి ‘సోషలిజం’, ‘సెక్యులరిజం’ అనే పదాల తొలగింపు పిటిషన్‎పై సుప్రీం కోర్టు కీలక తీర్పు

Read More

యూపీ సంభాల్ ఘటన.. సమాజ్వాదీ ఎంపీపై కేసు.. పోలీసులను సస్పెండ్ చేయాలంటున్న అఖిలేష్

యూపీలోని సంబాల్ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ కేసుకు సంబంధం ఉందంటూ సమాజ్ వాది ఎంపీ జాహర్ రహ్మాన్ బార్క్ పై పోలీపులు కేసు నమోదు చేశారు. అయితే స

Read More

బెంగళూరు మహిళ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. డీఎస్పీ బట్టలు విప్పి రూ.25 లక్షలు డిమాండ్ చేశారని సూసైడ్ నోట్

బెంగళూరులో   నవంబర్ 22న  మహిళా వ్యాపార వేత్త ఎస్ జీవా ఆత్మహత్య  చేసుకున్న  సంగతి తెలిసిందే.. అయితే  మహిళ రాసిన సూసైడ్ నో

Read More

అదానీ అవినీతి అంశంపై రచ్చ.. నవంబర్ 27కు రాజ్యసభ వాయిదా..

రాజ్యసభలో అదానీ అవినీతి అంశంపై రచ్చ నెలకొంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేయటం సభలో గందరగోళానికి దారి తీసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గ

Read More

దేశ అభివృద్ధిపై చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నా: మోదీ

పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇండియా కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రధాని మోదీ. పార్లమెంట్ లో అర్థవంతమైన చర్చలు జరగకుండా సభను అడ్డుకునేంద

Read More

కోస్ట్ గార్డ్ చరిత్రలోనే హయ్యేస్ట్.. 5 టన్నుల డ్రగ్స్ స్వాధీనం

అండమాన్  తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది  ఫిషింగ్ బోట్ నుంచి ఐదు టన్నుల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. చేప

Read More