
దేశం
మహారాష్ట్రకు సీఎం, మలేషియాకు పీసీసీ చీఫ్
హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి శనివారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. తెలంగాణ వారు అధికంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫు
Read Moreజమాతే మద్దతుతో వయనాడ్లో ప్రియాంక పోటీ : కేరళ సీఎం పినరయి విజయన్
కాంగ్రెస్ పార్టీ లౌకికవాద ముసుగు బట్టబయలయింది : పినరయి విజయన్ తిరువనంతపురం : వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్ర
Read Moreఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం గొంతెత్తడం తప్పైతే, ఆ తప్పు చేస్తూనే ఉంటా: రాహుల్గాంధీ
90% ఉన్న వర్గాలు దేశాన్ని పాలించాలి: రాహుల్ బీజేపీ ఆ వర్గాలకు అధికారాన్ని, హక్కుల్ని దూరం చేస్తున్నది ప్రజల్ని మత ప్రాతిపదికన విభజిస్తున్నదని ఫ
Read Moreపట్టాల మధ్యలో బైక్.. వందే భారత్ ట్రైన్కు తప్పిన పెను ప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రయోగ్ రాజ్ జిల్లాలో వందేభారత్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని దుండగులు పట్టాల మధ్యలో బైక్ అడ్డు పె
Read Moreకొత్త బెంచ్కు అలీగఢ్ వర్సిటీ వివాదం.. 1967లో ఇచ్చిన తీర్పు రద్దు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) మైనారిటీ హోదా వివాదం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీన్ని మైనారిటీ యూనివర
Read Moreన్యాయమూర్తులని చరిత్ర..ఎలా గుర్తు పెట్టుకుంటుంది?
ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఈ నెల 10న పదవీ విరమణ చేస్తున్నారు. 65 సంవత్సరాలు నిండిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రిటైర్ కావాల్సిందే. అందులో ఆశ్చర్యం
Read Moreవిప్రోలో 1.6 శాతం వాటా కొన్న అజీమ్ ప్రేమ్జీ పీఈ
న్యూఢిల్లీ : బిలియనీర్ అజీమ్ ప్రేమ్జీకి చెందిన ప్రైవేట
Read Moreకర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసులు దుర్మరణం
కర్నాటకలోని కలబురగి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం కారును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను హైదరా
Read Moreట్రంప్పై భారత్ భారీ అంచనాలు
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడం భారతదేశంలో గొప్ప అంచనాలను సృష్టించింది. ట్రంప్ గెలిచిన తర్వాత మోదీకి చేసిన మొదటి
Read Moreఎల్ఐసీ లాభం రూ. 7 వేల 621 కోట్లు
న్యూఢిల్లీ : ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ ఎల్ఐసీ నికర లాభం సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్లో 3.
Read Moreసల్మాన్ ఖాన్కు మళ్లీ బెదిరింపులు
ముంబై: సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గురువారం అర్ధరాత్రి ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. గ్యాంగ్
Read Moreఅవినీతిపరులపై తక్షణ చర్యలు చాలా అవసరం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ : అవినీతిపరులపై సత్వర చట్టపరమైన చర్యలు చాలా ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాప్యం లేదా బలహీనమైన చర్యలు అవినీతిపరులను ప్రోత్సహి
Read Moreసికింద్రాబాద్- షాలిమార్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం.. పట్టాలు తప్పిన మూడు బోగీలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో మరో రైలు ప్రమాదం జరిగింది. షాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2024, నవంబర్ 9 శనివారం నల్పూర్లో పట్టాలు త
Read More