
దేశం
36కు చేరిన మృతుల సంఖ్య : 200మీటర్ల లోయలో పడ్డ ప్యాసింజర్ బస్సు
ఉత్తరాఖాండ్లోని పౌరీ, అల్మోరా జిల్లాల సరిహద్దులో చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 36కి చేరింది. పౌరి జిల్లా నుంచి రామ్నగర్
Read MoreUttarakhand : లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. అల్మోరా జిల్లాలో నవంబర్ 4న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 15 మృతి చెందగా.. మరో 25 మంది గాయాలయ్యాయి.  
Read Moreమీరు గ్రేట్ సారూ.. : రోడ్డుపై యూటర్న్ ప్రారంభించిన కేరళ మంత్రి
రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఓపెనింగ్స్ కి వెళ్ళటం మాములే.. షాపింగ్ కాంప్లెక్స్ లు, కొత్తగా కట్టిన ఫ్లైఓవర్లు, రోడ్లు, వగైరా ప్రముఖులు ప్రారంభించటం తరచ
Read Moreదేశ వ్యాప్తంగా 97.5 శాతం విద్యా సంస్థల్లో మరుగుదొడ్లు నిర్మించాం
సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: దేశ వ్యాప్తంగా 97.5 శాతం విద్యా సంస్థల్లో బా
Read Moreఆరు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.లక్ష కోట్లు అప్
న్యూఢిల్లీ : మనదేశంలోని అత్యంత విలువైన సంస్థలలో టాప్–-10 కంపెనీల్లో ఆరు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ గత వారం రూ. 1,07,366.05 కోట్లు పెరిగింది.
Read Moreకాశ్మీర్లో గ్రెనేడ్ అటాక్.. 11 మందికి గాయాలు
టెర్రరిస్టులది పిరికి చర్య: సీఎం ఒమర్ శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో టెర్రరిస్టుల దాడులు ఆగడం లేదు. ఆదివారం శ్రీనగర్లో గ్రెనేడ్ విసిరి 11 మ
Read Moreపెరుగుతున్న ఎగుమతులు..భారీగా పెట్రోలియం, రత్నాలు, చక్కెర అమ్మకాలు
న్యూఢిల్లీ : మనదేశం నుంచి పెట్రోలియం, రత్నాలు, వ్యవసాయ రసాయనాలు, చక్కెర భారీగా ఎగుమతి అవుతున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, గత
Read Moreజవాన్లపై కత్తులతో దాడి
వారపు సంతలో డ్యూటీ చేస్తున్న డీఆర్జీ జవాన్లు దాడి అనంతరం ఆయుధాలు, తూటాలతో పరారైన మావోయిస్ట్
Read Moreఎన్ఆర్సీని ఒప్పుకోం.. యూసీసీని అనుమతించం: జార్ఖండ్ సీఎం హేమంత్
తేల్చిచెప్పిన జార్ఖండ్ సీఎం హేమంత్ రాంచీ: బీజేపీ అధికారంలోకి వస్తే జార్ఖండ్లో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి
Read Moreద్వేషంతో ఏం సాధించలేం .. రాజకీయాల్లో ప్రేమను పంచండి: రాహుల్ గాంధీ
రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడాలని పిలుపు నాన్న హంతకురాలిని ప్రియాంక కౌగిలించుకున్నది అలాంటి చెల్లి ఉండటం అదృష్టం వయనాడ్ (కేరళ): రాజ్యా
Read Moreహౌరా మెయిల్ లో పేలుడు
చండీగఢ్: హౌరా మెయిల్ జనరల్ కోచ్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్ రైల
Read Moreఅప్పుడు బాబాయ్కి ఓటేశారు.. ఇప్పుడు నాకు వేయండి.. ఓటర్లకు అజిత్ పవార్ విజ్ఞప్తి
బారామతి: లోక్ సభ ఎన్నికల్లో ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కు ఓటేశారని అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తనకు ఓటేయాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కోరారు. బారా
Read Moreసిమెంట్ కంపెనీల మార్జిన్లు డౌన్
న్యూఢిల్లీ : సిమెంట్ కంపెనీల మార్జిన్లు సెప్టెంబర్ క్వార్టర్లో మార్జిన్లు తగ్గాయి. తక్కువ అమ్మకాలు, తక్కువ ధరలే ఇందుకు కారణమని ఇవి అంటున్నాయి.
Read More