దేశం

అమెరికాలో డాక్టర్​ రెడ్డీస్​ మందుల రీకాల్

న్యూఢిల్లీ : రక్తంలో అధిక కాల్షియం స్థాయులు,  హైపర్‌‌‌‌‌‌‌‌ పారా థైరాయిడిజం చికిత్సకు ఉపయోగించే 3.3 లక్షల

Read More

వైజాగ్ స్టీల్​కు రూ. 1,650 కోట్లు ఇచ్చిన కేంద్రం 

న్యూఢిల్లీ : ప్రభుత్వ యాజమాన్యంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్​ఐఎన్​ఎల్)/వైజాగ్​స్టీల్​లో​ ప్రభుత్వం దాదాపు రూ. 1,650 కోట్లు పెట్టుబడి పెట్

Read More

మరోసారి ధరల మోత!.. ఎఫ్​ఎంసీజీ కంపెనీల సంకేతాలు

తగ్గుతున్న మార్జిన్లు పడిపోతున్న అమ్మకాలు అధిక ద్రవ్యోల్బణంపై ఆందోళన న్యూఢిల్లీ : షాంపూలు, సబ్బులు, బిస్కెట్ల వంటి ఫాస్ట్​మూవబుల్​ కన్జూమర

Read More

సంపన్నుల కోసమే మోదీ పనిచేస్తున్నరు: ప్రియాంక

వయనాడ్ (కేరళ): రాహుల్ గాంధీ సత్యం కోసం పోరాడుతున్నారని వయనాడ్ ప్రజలకు మాత్రమే అర్థమైందని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజల హక్కులు.. రాజ్యాంగాన్ని రక్షించ

Read More

రూ. 500 కే సిలిండర్​.. మహిళలకు రూ. 2,100

దీపావళి, రక్షా బంధన్​కు 2 సిలిండర్లు ఉచితం బీజేపీ జార్ఖండ్​ అసెంబ్లీఎన్నికల మేనిఫెస్టో రిలీజ్​ వితంతువులు,దివ్యాంగులకు 2,500 పెన్షన్​ అధికారం

Read More

యూపీ సీఎం యోగికి బెదిరింపు.. ముంబై పోలీసులకు మెసేజ్​

గంటల్లోనే నిందితురాలి అరెస్ట్ ముంబై: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్​ను చంపేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. మహారాష్ట్ర మ

Read More

కేదార్​నాథ్ ఆలయ తలుపులు మూసివేత

డెహ్రాడూన్: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కేదార్ నాథ్ ఆలయాన్ని బంద్ చేశారు. శీతాకాలం ప్రారంభం కావడంతో ఆదివారం ఉదయం 8.30 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు చ

Read More

బ్యాటరీలు, బ్లేడ్లు ఎలా మింగావ్‌రా..! 15 ఏళ్ల బాలుడి కడుపులో 56 వస్తువులు

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడు విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. వైద్యులు గంటలపాటు శ్రమించి అతని కడుపులోని 56 వస్తువుల

Read More

Suresh Gopi: అంబులెన్స్‌లో ప్రయాణం.. కేంద్ర సహాయ మంత్రిపై కేసు నమోదు

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ రాంగ్ రూటులో డ్రైవింగ్‌ చేయడంతో పాటు అంబులెన్స్‌ని దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై కేంద్ర సహాయ మంత్రి స

Read More

యోగి సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా 27వేల ప్రభుత్వ పాఠశాలలు క్లోజ్!

ఉత్తరప్రదేశ్‌: యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాజరు శాతం తక్కువుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించి

Read More

Terrorist Attack: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జనాలపైకి గ్రెనేడ్లు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌ నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే ఫ్లీ మార్కెట్‌లో ఆదివారం(నవంబర్ 3) గ్రెనేడ్ వి

Read More

సెప్టెంబర్‌లోనే 85లక్షల భారతీయుల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సెప్టెంబర్ నెలలోనే 85 లక్షల మంది అకౌంట్లు బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని వాట్సాప్

Read More

హౌరా మెయిల్ రైలులో పేలుడు.. నలుగురికి గాయాలు

చండీగఢ్: పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా మెయిల్ జనరల్ కోచ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు

Read More