దేశం

మోదీ, అదానీ ఏక్ హై.. డ్రెస్‌‌లపై స్టిక్కర్లతో ప్రతిపక్ష ఎంపీల నిరసనలు

అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందేనని డిమాండ్​ సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం  అమెరికన్ బిలియనీర్ సోరోస్ ఎజెండానే రాహుల్ అమ

Read More

మహారాష్ట్రలో కొలువుదీరిన మహాయుతి 2.0 సర్కార్

ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణం   డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్  హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, వివిధ రాష్ట్రాల సీఎంలు

Read More

రామగుండంలో  విద్యుత్​ ప్లాంట్లు పెట్టండి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కేంద్ర మంత్రి ఖట్టర్​కు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వినతి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి న్యూఢిల్లీ, వెలుగు: రామగుండంలో కొత్తగా 800 మెగావ

Read More

స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ యమ డేంజర్ గురూ!

మాడ్రిడ్:  మోడరన్ లైఫ్ లో ఎదురవుతున్న అనేక సవాళ్లలో స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

కొత్తరకం బిజినెస్..స్వచ్ఛమైన గాలిని అమ్ముతున్నరు..!

ఢిల్లీ, బెంగళూరు ఫైవ్ స్టార్ హోటళ్లలో సైన్‌‌బోర్డులు  న్యూఢిల్లీ/బెంగళూరు:  దేశ రాజధానిలో రోజు రోజుకీ పెరుగుతున్న గాలి కాల

Read More

లోక్సభలో రచ్చ..అదానీ వ్యవహారంపై చర్చించాలని.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్

అదానీ వ్యవహారంపై చర్చించాలని డిమాండ్ పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అధికార ఎన్డీఏ, విపక్ష

Read More

Devendra Fadnavis:మూడోసారి మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. ప్రధాని సమక్షంలో ప్రమాణస్వీకారం

మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర సీఎంగా మూడోసారి ఎన్నికైన ఫడ్నవీస్..గురువారం ( డిసెంబర్ 5)  సాయంత్రం ముంబై

Read More

మన కంటే ముదుర్లు : జై బీరు.. జై జై బీరు.. సౌతిండియాలోనే టాప్ సేల్స్ లో కర్నాటక..

మామా ఏక్ పెగ్ లావో.. వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే బార్లు, పబ్స్, వైన్ షాపుల దగ్గర ఈ డైలాగ్ కామన్.. ఇందుకు విరుద్ధంగా చలికాంలోనూ.. బీరు అమ్మకాల్

Read More

కూతురు వద్దని వేడుకున్నా వినలే: ఛత్తీస్ గఢ్‎లో మావోయిస్టుల మరో ఘాతుకం

ఛత్తీస్ గఢ్‎లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీలో చేరినందుకు ఓ గ్రామ మాజీ సర్పంచ్‎ను దారుణంగా హత్య చేశారు. తన తండ్రిని వదిలేయాల

Read More

అమ్మానాన్నలను పెళ్లిరోజే చంపిన కొడుకు

అమ్మానాన్నల పెళ్లిరోజే వారిని చంపేసిన కొడుకు నిద్రిస్తున్న వారిపై కత్తితో దాడి చేసి హత్య పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో బయటపడ్డ దారుణం న్య

Read More

పురుషులకూ నెలసరి వస్తే తెలిసేది... మహిళా జడ్జిల తొలగింపుపై సుప్రీం సీరియస్

న్యూ ఢిల్లీ: పురుషులకూ నెలసరి వస్తే మహిళల పరిస్థితి తెలిసేదని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆశించిన స్థాయిలో పనితీరు లేదంటూ మధ్యప్రదేశ్​హైకోర

Read More

50 మొక్కలు నాటాల్సిందే: కోర్టు ధిక్కారణకు పాల్పడిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు శిక్ష

జబల్​పూర్: క్రిమినల్ కేసులో కోర్టు ధిక్కారణకు పాల్పడటంతో 50 మొక్కలు నాటాలని రాహుల్ సాహు అనే వ్యక్తిని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. తన భార్య దాఖలు

Read More

రైల్వే టికెట్లపై ఏటా 56 వేల కోట్ల సబ్సిడీ: మంత్రి అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ: రైల్వేలు అన్ని కేటగిరీల ప్రయాణికులకు టికెట్లపై ఏటా 46 శాతం.. అంటే దాదాపుగా రూ.56,993 కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్టు రైల్వేశాఖ మంత్రి అశ్విని వ

Read More