
దేశం
రేపు (26న) దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మహాశివరాత్రిపర్వదినం..దేశంలోనే అతిపెద్ద హిందువుల పండగల్లో ఒకటైన మహాశివరాత్రిని బుధవారం (ఫిబ్రవరి 26) న భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈసంద ర్భంగా దే
Read Moreఅస్సాంలో మోదీ జుమ్లా ఫ్యాక్టరీ
సీఎం హిమంత అతిపెద్ద అవినీతిపరుడు: ఖర్గే డబుల్ ధోఖా సర్కార్కు ప్రజలే బుద్ధి చెప్తారని కామెంట్ న్యూఢిల్లీ: అస్సాంలో బీజేపీ ప్రభుత్వం అధికార ద
Read More‘మా అమ్మని, గర్ల్ ఫ్రెండ్ని చంపేశా’.. కేరళలో ఒకేసారి ఐదుగురిని హత్య చేసిన యువకుడు
తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలో భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ 23 ఏళ్ల యువకుడు కుటుంబ సభ్యులతో పాటు తన గర్ల్ ఫ్రెండ్ను దారుణంగా హత్య చేశాడ
Read Moreబిహార్ వెనుకబాటుకు కారణమెవరు?:ఆర్జేడీ లీడర్ తేజస్వీ
పట్నా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ బిహార్&zwnj
Read Moreఆర్థిక రంగంలో భారత్ పరుగులు
రాబోయే సంవత్సరాల్లో మరింత వేగంగా అభివృద్ధి ప్రపంచ బ్యాంకు రిపోర్ట్లో వెల్లడి: ప్రధాని నరేంద్ర మోదీ సౌరశక్తిలో సూపర్ పవర్&zwn
Read Moreమీరు రాబందులు,పందులు: సీఎం యోగి
లక్నో:‘‘మహా కుంభమేళాలో రాబందులకు మృతదేహాలు, పందులకు అశుద్ధం దొరుకుతుండొచ్చు కానీ సున్నిత మనస్కులకు మాత్రం అందమైన అనుబంధాల సజీవ చిత్రాలు కన
Read Moreకోల్కతాలో భూకంపం..రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.1 నమోదు
కోల్కతాలో భూకంపం సంభవించింది.మంగళవారం (ఫిబ్రవరి 25) తెల్లవారు జామున రిక్టర్ స్కేల్ పై 5.1 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపకేంద్రం బంగాళాఖాతంలో 91కిలోమ
Read Moreరేపటితో(ఫిబ్రవరి26) కుంభమేళా లాస్ట్..శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు
శివరాత్రి కోసం అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పటి దాకా 62 కోట్ల మందికి పైగా భక్తుల స్నానాలు మహాకుంభనగర్ (యూపీ): ప్రయాగ్రాజ్లో జరుగుత
Read Moreకుంభమేళాలో ప్రమాదం.. ప్రయాగ్ రాజ్లో 15 మందితో వెళ్తున్న బోటు బోల్తా
ప్రయాగ్ రాజ్: కుంభమేళాలో బోటు ప్రమాదం జరిగింది. 15 మంది భక్తులతో వెళ్తున్న ఆర్మీ బోటు బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. భక్తులను తీసుకెళ్తున్న ఆర్మీ బోట
Read Moreసీఎం మమతా బెనర్జీ ఇంటి దగ్గర బాక్స్ కలకలం.. బాంబు స్క్వాడ్ తనిఖీల్లో తేలిందేంటంటే..
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి దగ్గర గుర్తుతెలియని బాక్స్ కలకలం రేపింది. మమతా బెనర్జీ ఇంటికి 500 మీటర్ల దూరంలో ఈ బాక్స్ కనిప
Read Moreహిందీలో పద్యం చెప్పమంటే చెప్పవా..? మూడేళ్ల పిల్లాడిని చితక బాదిన టీచర్
హిందీ భాష విషయంలో కేంద్రప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాషా స
Read Moreబుల్లెట్ లేడీ నిఖిల అరెస్ట్ : సోషల్ మీడియా పాపులారిటీతో డ్రగ్స్ అమ్మకం
అమ్మో.. అమ్మో ఎంత కిలాడీ.. అమాయకురాలుగా కనిపిస్తూ ఏం దందా చేస్తుంది.. పర్యాటకం పేరుతో ఎన్ని కుట్రలు చేస్తుందీ.. కేరళ రాష్ట్రంలో ఇప్పుడు ఇదే చర్చనీయాంశ
Read Moreక్యాన్సర్కు పారాసిటమాల్ వేస్తారా..: దేశంలో ఉద్యోగ సంక్షోభ విపత్తు
దేశంలో రోజురోజుకు నిరుద్యోగం భయంకరంగా పెరిగిపోతుంది. నిరుద్యోగ సమస్య దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా లక్షల్లో విద్యార్థు
Read More