తిరుమల: ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయ పౌరుడు సంబరాలు చేసుకుంటున్నారని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ నందకుమార్ సాయి అన్నారు. ఇవాళ ఉదయం ఆయన తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయనకు ఆలయ అధికారుకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేయగా…. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసీ పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నందకుమార్ సాయి..370 రద్దు పరిణామంతో ఎస్టీ కమిషన్ కార్యకలాపాలు విస్తృతం అయ్యాయని.., జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాం ముఖర్జీ అఖండ భారత్ కల నెరవేరిందని అన్నారు.
ప్రతీ భారతీయుడు సంబరాలు చేసుకుంటున్నాడు
- ఆంధ్రప్రదేశ్
- August 6, 2019
లేటెస్ట్
- రాడార్ కేంద్రంతో ప్రజల ప్రాణాలకు ముప్పు: కూనంనేని
- చెస్ ఒలింపియాడ్లో ఇండియాకు తొలి డ్రా
- బౌలర్లు.. భళా : 4 వికెట్లతో విజృంభించిన బుమ్రా.. మెరిసిన సిరాజ్, ఆకాశ్దీప్, జడేజా
- బాడీ బిల్డర్లకు స్టెరాయిడ్స్ అమ్మకం
- కాంగ్రెస్వి డైవర్షన్ పాలిటిక్స్ : హరీశ్రావు
- స్టూడెంట్లతో టీచర్ అసభ్య ప్రవర్తన
- నాటి నుంచి నేటి దాకా.. తెలంగాణ ఎమ్మెల్యేల్లో ఏ కులంవాళ్లు ఎందరు?
- మహిళలతో అసభ్య ప్రవర్తన..996 ఆకతాయిలు అరెస్ట్
- అంతర్జాతీయ అవార్డుల బరిలో..
- ఫారిన్ సబ్సిడరీల చీఫ్లతో ఎల్ఐసీ కాన్ఫరెన్స్
Most Read News
- అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
- Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంతంటే...
- telangana NEET counselling : గుడ్న్యూస్ : నీట్ కౌన్సెలింగ్లో తెలంగాణ విద్యార్థులకు ఊరట
- IND vs BAN 2024: తప్పు జరిగింది: నాటౌటైనా పెవిలియన్కు వెళ్లిన కోహ్లీ
- బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
- Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
- అవును నాకు ఆ సమస్య ఉంది: స్టార్ హీరోయిన్.
- IND vs BAN 2024: అంచనా తప్పింది: రోహిత్, సిరాజ్కు పంత్ క్షమాపణలు
- Viral news: రైల్వేస్టేషన్లో పాము హల్చల్..పరుగులు పెట్టిన ప్రయాణికులు
- తిరుమల లడ్డూ వివాదంలోకి ప్రకాష్ రాజ్: పవన్ కల్యాణ్కు సూటిగా ప్రశ్నలు