ఎన్​సీసీతో క్రమశిక్షణ : లెప్ట్ నెంట్ కల్నల్​ విష్ణు పి నాయర్​ 

ఎన్​సీసీతో క్రమశిక్షణ : లెప్ట్ నెంట్ కల్నల్​ విష్ణు పి నాయర్​ 

కామారెడ్డిటౌన్, వెలుగు: ఎన్​సీసీతో  విద్యార్థులకు  క్రమశిక్షణ అలవడుతుందని ఎన్​సీసీ లెప్ట్ నెంట్ కల్నల్​ విష్ణు పి నాయర్​ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్​కే డిగ్రీ కాలేజీలో  ఫస్ట్ బ్యాచ్​ ఎన్​సీసీ స్టూడెంట్స్​తో మీటింగ్​ నిర్వహించారు.  

ఆయన మాట్లాడుతూ..  ఎన్​సీసీలో చేరడమే కాకుండా రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా క్యాంపులకు పరేడ్​కు హాజరవ్వాలన్నారు.  కాలేజీ సీఈవో జైపాల్​రెడ్డి, కాలేజీ చైర్మన్​ భాస్కర్​రావు, ప్రిన్సిపాల్స్​   సైదయ్య, దత్తాద్రి,  నవీన్​, శ్రీనివాస్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.