నిజామాబాద్

శాంతి భద్రతలను పరిరక్షించండి : కామారెడ్డి ఎస్పీ రాజేశ్​ చంద్ర,   

కామారెడ్డి, వెలుగు: నిరంతరం అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్​ అధికారులు కృషి చేయాలని కామారెడ్డి ఎస్పీ రాజేశ్​ చంద్ర సూచించారు. గురువారం

Read More

నస్రుల్లాబాద్, బీర్కూరు మండలాల్లో..కల్లు దొరకక వింతగా ప్రవర్తిస్తున్న బాధితులు

బీర్కూర్​, వెలుగు: నస్రుల్లాబాద్, బీర్కూరు మండలాల్లోని పలు గ్రామాల్లో కల్తీ కల్లుకు ఈ నెల 7న సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనుమతి లేని కల

Read More

బాన్సువాడలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ 

బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం  ఎస్సీకార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ మహిళలకు ఎమ్మెల్యే పోచారం శ్రీని

Read More

లింగంపేట మండలంలో భూ భారతి షురూ .. తొలి రోజు 308 దరఖాస్తులు

పోతాయిపల్లి, బోనాల్​ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తాం : రెవెన్యూ అదనపు కలెక్టర్​ విక్టర్​  రైతులు అవకాశాన్ని సద

Read More

నిజామాబాద్ లో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసుల దాడులు

నిజామాబాద్​ లో పోలీసులు వడ్డీ వ్యాపారుల భరతం పడుతున్నారు.  జనాల అధికవడ్డీ వసూలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై కమిషనర్​ సాయి చైతన్య ఆదేశాల మేరక

Read More

పల్లెల అభివృద్ధే సర్కార్ లక్ష్యం : బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

ఎడపల్లి, రెంజల్ మండలాల్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎడపల్లి/రెంజల్(నవీపేట్)/బోధన్​, వెలుగు : పల్లెల అభివృద్ధే కాంగ్రెస్

Read More

భూ భారతి సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ 

కామారెడ్డి, వెలుగు : పైలట్​ ప్రాజెక్టు కింద ఎంపికైన లింగంపేట మండలంలో భూ భారతి పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు

Read More

బీఆర్​ఎస్ చేసిన అప్పులు కడుతూ.. పథకాలు అమలు చేస్తున్నం : మంత్రి జూపల్లి కృష్ణారావు 

నిజామాబాద్, వెలుగు : ‘ఉమ్మడి రాష్ట్రంలో 21 మంది సీఎంలు 64 ఏండ్లలో రూ.రూ.64 వేల కోట్ల అప్పులు చేస్తే.. 10 ఏండ్లలో బీఆర్​ఎస్​ సర్కార్ రూ.8 లక్షల క

Read More

కామారెడ్డి జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు..5ట్యాంకర్లను ప్రారంభించిన కలెక్టర్

కామారెడ్డి, వెలుగు : జిల్లా కేంద్రంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు.  బుధవారం 5 ట్యాంకర్లను

Read More

కామారెడ్డి జిల్లాలో భూ భారతితో సమస్యలకు చెక్

నేటి నుంచి రెవెన్యూ సదస్సులు..పైలట్ ప్రాజెక్టుగా లింగంపేట మండలం నోడల్ అధికారిగా అడిషనల్ కలెక్టర్ విక్టర్ మిగతా మండలాల్లో ‘భూ భారతి’

Read More

స్టేజ్ పైనే మంత్రి జూపల్లి vs ఎమ్మెల్యే వేముల మధ్య వాగ్వాదం

నిజామాబాద్ జిల్లా  భీంగల్ లో కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణిలో ఉద్రిక్తత నెలకొంది.స్టేజ్ పైనే మంత్రి జూపల్లి కృష్ణారావు,బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్ర

Read More

రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలి : తాహెర్​బిన్ హందాన్​

రాష్ర్ట ఉర్దు అకాడమీ చైర్మన్  తాహెర్​బిన్ హందాన్​ వర్ని, వెలుగు : రాజ్యాంగ పరిరక్షణకు  ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ర్ట ఉర్దూ అకాడమ

Read More

విషపునీరు తాగి 65 మూగజీవాలు మృతి

ధర్పల్లి, వెలుగు :  విషపు నీరు తాగి 65 గొర్రెలు, మేకలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని ఒన్నాజీపేట్​లో జరిగింది. అధికారులు, గ్రామస్తుల వివరాల ప్రకారం

Read More