
నిజామాబాద్
పసుపు బోర్డు సెక్రటరీగా భవాని
మనోహరాబాద్లో పసుపు ఆధారిత పరిశ్రమ విజిట్ నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ నగరంలోని నేషనల్ పసుపు బోర్డు సెక్రటరీగా ఎన్.భవానీ సోమవారం బాధ్యత
Read Moreఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.27,500 జరిమానా
కోటగిరి, వెలుగు : ఉమ్మడి కోటగిరి మండలంలో ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, జీపీ సెక్రటరీల నిర్లక్ష్యంగా వ్యవహరించి
Read Moreమున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలి
ఆర్మూర్, వెలుగు : సీఎం పిటిషన్ పై తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
Read Moreసీఎంఆర్ ఇవ్వని మిల్లర్లకు నోటీసులు జారీ చేయాలి
కామారెడ్డి, వెలుగు : కస్టమ్స్ మిల్లింగ్ రైస్ ( సీఎంఆర్) నిర్ధేశిత గడువులోగా సప్లయ్ చేయని మిల్లర్లకు నోటీసులు జారీ చేయాలని సివిల్ సప్లయ్ అధికారు
Read Moreప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ
నిజామాబాద్ సిటీ, వెలుగు : నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 62 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
Read Moreఇంటర్ పరీక్షలకు సంసిద్ధం .. ఏర్పాట్లను పూర్తి చేసిన ఉమ్మడి జిల్లా యంత్రాంగం
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో నిర్వహణ ఇందూర్ జిల్లాలో 36,222 మంది, కామారెడ్డిలో 18,469 మంది విద్యార్థులు పరీక్షా సమయా
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్
తెలంగాణలో ఏసీబీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలు తీసుకుంటున్న ఉద్యోగులను ఎక్కడిక్కడి ఏసీబీ రెడ్ హ్యాండెడ్
Read Moreనిజామాబాద్ జిల్లాలో అమానుషం.. తండ్రి అంత్యక్రియలకు వెళ్లినందుకు కొడుకును వెలేశారు !
మనిషి ఏఐ యుగంలోకి అడుగు పెట్టినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కులం, మతం అంటూ కట్టుబాట్లతో మానవత్వాన్ని మర్చిపోతున్నారు. కుల సంఘాలు పెట్టిన కట్టుబాట్లను అతి
Read Moreజక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి : పైడి రాకేశ్ రెడ్డి
కేంద్ర మంత్రులను కోరిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లిలో నూతన విమానాశ్రయం ఏర్పాటుక
Read Moreరాష్ట్రానికీ కేంద్రం చేసిందేమీ లేదు : భూపతిరెడ్డి
ఎమ్మెల్యే భూపతిరెడ్డి సిరికొండ, వెలుగు: రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీప్రభుత్వం11ఏళ్లలో చేసింది ఏమీ లేదని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
Read Moreకామారెడ్డి జిల్లాలో పడిపోతున్న భూగర్భజలాలు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని బోర్లలో నీటి ధార క్రమంగా తగ్గిపోతోంది. ఎండల తీవ్రత, పంటల సాగుకు నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలాలు మరింత కి
Read Moreశిథిలమైన స్లాబ్ కిందే చదువులు .. కష్టతరంగా తరగతుల నిర్వహణ
కామారెడ్డి, వెలుగు : శిథిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్ను సగం కూల్చి వేసి మూడు ఏండ్ల క్రితం మన ఊరు–మన బడి కింద కొత్తగా క్లాస్ రూమ్ల ని
Read Moreనిజామాబాద్ జిల్లాలో సాగునీటి సమస్య రావద్దు : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
సంబంధిత అధికారులు బాధ్యతగా పని చేయండి నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు అధికారుల సమీక్షలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బోధ
Read More