నిజామాబాద్

ఆలయంలో పూజలు చేయనివ్వం .. మహిళలను అడ్డుకున్న వీడీసీ, పూజారిపై కేసు

నిజామాబాద్ జిల్లా ఏర్గట్లలో ఘటన బాల్కొండ, వెలుగు: శ్రీరామనవమిని పురస్కరించుకుని పూజలు చేసేందుకు వెళ్లిన మహిళలను ఆలయంలోకి వీడీసీ , పూజారి రానివ

Read More

జీపీవోల భర్తీకి కసరత్తు .. జిల్లా రెవెన్యూ శాఖ స్పెషల్​ ఫోకస్​

డిగ్రీ ఉన్నవారే అర్హులు రాత పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి మాజీ వీఆర్​వో, వీఆర్ ఏలకు చాన్స్ ఉన్నా అర్హులు 227 మందే..  జిల్లావ్యాప్తంగా 545

Read More

లోన్ యాప్స్ వేధింపులకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

లోన్ యాప్స్ వేదింపులకు యువకులు బలి అవుతున్న ఘటనలు పెరిగి పోతున్నాయి. ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా సులువుగా అందుతున్న లోన్లు తీసుకోవడం.. చెల్లించలేని పరి

Read More

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి : ఆశిష్​ సంగ్వాన్​

 కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ కామారెడ్డి టౌన్​, వెలుగు : యాసంగి సీజన్​కు సంబంధించి వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించాలని కలెక్టర్ ఆశిష్​ స

Read More

సగం సెంటర్లు మహిళలకే : రాజీవ్​గాంధీ హనుమంతు

కొనుగోళ్లలో సింగిల్​ విండో సహకరించాలె  లెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు నిజామాబాద్, వెలుగు : జిల్లాలో  700 వడ్ల కొనుగోలు సెంటర్లకుగాన

Read More

తాగునీటి సమస్య రాకుండా చూడండి : పైడి రాకేశ్​రెడ్డి

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి ఆర్మూర్, వెలుగు :  నియోజకవర్గవ్యాప్తంగా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే

Read More

అర్బన్​ నియోజకవర్గాన్ని స్మార్ట్​ సిటీగా మార్చేందుకు కృషి

నిజామాబాద్ సిటీ, వెలుగు : అర్బన్ నియోజకవర్గాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా

Read More

పదేండ్లూ బీఆర్ఎస్ నిర్బంధ పాలన : ఆర్. భూపతి రెడ్డి

సిరికొండ, వెలుగు: బీఆర్ఎస్​హయాంలో పదేండ్లూ నిర్బంధ పాలన కొనసాగిందని,  ప్రస్తుతం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ఇందిరమ్మ పాలన సాగుతుందని రూరల్ ఎమ్మెల్యే

Read More

యమపురికి తొవ్వలు డేంజర్​గా మారిన జిల్లా రహదారులు

కామారెడ్డి జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు మూడు నెలల్లో 58 మంది మృత్యువాత, 122 మందికి గాయాలు ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం ఫోకస్​ కామారెడ

Read More

క్వాలిటీ సన్న బియ్యం పంపిణీ : ఆశిష్​ సంగ్వాన్

కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ కామారెడ్డి, వెలుగు : తెల్ల రేషన్​ కార్డు లబ్ధిదారులకు క్వాలిటీ సన్న బియ్యం అందిస్తున్నామని కలెక్టర్​ ఆశిష

Read More

రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం : మదన్ మోహన్​ రావు

సదాశివనగర్​, వెలుగు: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్​ ప్రభుత్వం పని చేస్తుందని  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్​ రావు అన్నారు. గురువారం సదాశి

Read More

అవినీతికి దూరంగా ఉన్నా : పైడి రాకేశ్​ రెడ్డి

మీడియా తో ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి చిట్ చాట్  ఆర్మూర్, వెలుగు : ఏడాదిన్నర పాలనలో అవినీతికి దూరంగా ఉన్నానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

వర్ని , వెలుగు: మండలం లోని జాకోరా, జలాల్పూర్ గ్రామాల్లో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ క

Read More