
నిజామాబాద్
48 గంటల్లో డబ్బులు జమ చేయాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ
నిజామాబాద్/డిచ్పల్లి, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన రైతులు పేమెంట్ కోసం ఎదురుచూసే పరిస్థితి ఎక్కడా తలెత్తడ
Read Moreసమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ స్పీడప్ చేయాలి : కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు: సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని స్పీడప్ చేయాలని ఆఫీసర్లను కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ ఆదేశించారు. గురువారం అ
Read Moreడ్రైనేజీలో పడి మూడేండ్ల చిన్నారి మృతి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో విషాదం ఆర్మూర్, వెలుగు : ఆడుకునేందుకు బయటకు వెళ్లిన మూడేండ్ల చిన్నారి డ్రైనేజీలో పడి చనిపో
Read Moreకామారెడ్డి జిల్లాలో దోపిడీలు.. దొంగతనాలు .. ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీలు
దారి దోపిడీకి పాల్పడుతున్న దుండగులు కామారెడ్డిలో వరుస దొంగతనాలు సీసీ కెమెరాలు ఉన్నా దొరకని దొంగలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో
Read Moreవిద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మంచి విద్యా బోధన అందించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ అన్నారు. బుధవారం
Read Moreబాల్యవివాహాలు సామాజిక దురాచారం : తహసీల్దారు మాలతి
ధర్పల్లి, వెలుగు: బాల్యవివాహాలు సామాజిక దురాచారమని, వీటి వల్ల బాలల విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధి, భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని తహసీల్దారు మ
Read Moreరైతుల ఖాతాల్లో రూ.30.20 కోట్ల బోనస్ జమ
కామారెడ్డి, వెలుగు: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకం ధాన్యాన్ని పండించిన రైతుల ఖాతాల్లో బోనస్జమచేస్తోంది. క్వింట
Read Moreప్రధానిని కలిసిన ప్రజాప్రతినిధులు
నిజామాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం బుధవారం ప్రధానమంత్రి న
Read Moreనకిలీ డాక్టర్లపై ఉక్కు పాదం .. కలకలం రేపిన మెడికల్ కౌన్సిల్రైడ్స్
ఇష్టారీతిన యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ వాడకం 15 మంది నకిలీ డాక్టర్లపై కేసుల నమోదుకు అంతా సిద్ధం మెడికల్షాప్ఓనర్లపై కూడా చర్యలు నిజామాబ
Read Moreస్కూళ్లు..హాస్టళ్ల తనిఖీ : పిట్లం తహసీల్దార్ వేణుగోపాల్
పిట్లం, వెలుగు: ఫుడ్పాయిజన్తో హాస్టళ్లలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండడంతో కలెక్టర్ ఆదేశాలతో పిట్లం తహసీల్దార్ వేణుగోపాల్ హాస్టళ్లలో తని
Read Moreమధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలి : కలెక్టర్ రాజీవ్గాంధీ
నిజామాబాద్/ ధర్పల్లి వెలుగు : సర్కారు హాస్టల్స్, స్కూల్స్ పిల్లల భోజనాల విషయంలో ఎక్కడా రాజీపడమని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. వంటలు చేయడాన
Read Moreఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జడ్పీ సీఈవో చందర్నాయక్ సదాశివనగర్, వెలుగు: ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ సీఈవో చందర్నాయక్ అన్నారు.
Read Moreఎక్కడున్నావు అమ్మా..! క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్కు వచ్చి తప్పిపోయిన తల్లి
తాడ్వాయి, వెలుగు: ఆలనా పాలన చూస్తుందనుకున్న తల్లి హైదరాబాద్లో తప్పిపోయి 20 రోజులు అవుతున్నా ఆచూకీ లభించకపోవడంతో పిల్లలు అల్లాడుతున్నారు. అమ్మ జాడ
Read More