
నిజామాబాద్
కామారెడ్డి జిల్లాలో ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోళ్లు
కామారెడ్డి జిల్లాలో 446 వడ్ల కొనుగోలు సెంటర్లు మహిళా సంఘాల ఆధ్వర్యంలో 183 కేంద్రాలు కోతలు షూరు అయిన ఏరియాలో వారంలోనే సెంటర్లు ఓపెన్
Read Moreఅదనపు కలెక్టర్, డీఎస్వో, డీటీపై ఎఫ్ఐఆర్.. నిజామాబాద్ జిల్లాలో హాట్టాపిక్
హైదరాబాద్: రూ.72 కోట్లు సీఎంఆర్బకాయిలతో డిఫాలర్ట్లిస్టులో బీఆర్ఎస్నేత, బోధన్మాజీ ఎమ్మెల్యే షకీల్ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి నిజామాబాద్
Read Moreతాడ్వాయి లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
తాడ్వాయి, వెలుగు : మండలం లోని కాలోజివాడి గ్రామానికి చెందిన ఇటుకల నారాయణ కు సోమవారం రూ.33 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసినట్లు కాంగ్రెస్ తాడ్వా
Read Moreరాజీవ్ యువ వికాసం గడువు ఏప్రిల్ 5
కామారెడ్డి, వెలుగు : రాజీవ్ యువ వికాసం స్కీమ్కు వీలైనంత ఎక్కువ మంది అప్లయ్ చేసుకునేలా చూడాలని అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార
Read Moreఅటవీ నరికివేతపై చర్యలు ..కూల్చిన చెట్లకు కొలతలు
నలుగురిపై కేసు నమోదు లింగంపేట, వెలుగు : లింగంపేట మండలం బోనాల్ అడవిలో చెట్ల నరికివేతపై ఫారెస్టు ఆఫీసర్లు చర్యలు తీసుకున్నారు. సోమవారం వెల
Read Moreతల్లీకొడుకే హంతకులు.. నిజామాబాద్లో వీడిన బాలుడి మర్డర్ మిస్టరీ
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ లో నెలల చిన్నారి మర్డర్మిస్టరీ వీడింది. నిందితులైన తల్లి, కొడుకును అరెస్ట్ చేశారు. సోమవారం నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
Read Moreకస్టం మిల్లింగ్ వడ్లు మాయం..అదనపు కలెక్టర్పై కేసు
హైకోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు నిజామాబాద్, వెలుగు: కస్టం మిల్లింగ్కోసం గవర్నమెంట్ఇచ్చిన వడ్లు గయబ్అయ్యేలా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీ
Read Moreకొలతలతోనే స్కూల్ యూనిఫారాలు .. గతేడాది లోపాలను సరి చేస్తున్న జిల్లా విద్యాశాఖ
మండలాల వారీగా మహిళలకు స్టిచ్చింగ్ బాధ్యత 6, 7 క్లాస్ బాయ్స్కు నిక్కర్లకు బదులు ప్యాంట్లు నిజామాబాద్ జిల్లాలో 1.11 లక్షల మంది విద్యార్థులు 4
Read Moreయాద్గార్ పూర్ లో కుస్తీ పోటీలు
కోటగిరి,వెలుగు: కోటగిరి మండలంలోని యాద్గార్పూర్ గ్రామంలో ఉగాది పర్వదినం సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా ప్రతియేటా గౌడ సంఘం
Read Moreలింగంపేటలో ఆగని చెట్ల నరికివేతలు
లింగంపేట,వెలుగు: లింగంపేట మండలం బోనాల్ శివారులోని అడవుల్లో చెట్ల కూల్చివేతలు ఆగడం లేదు. అటవీభూముల కబ్జాల కోసం కొందరు చెట్లను కోతమిషన్ల తో
Read Moreఈద్గాలు, మసీద్లను సందర్శించిన సీపీ
బోధన్,వెలుగు: బోధన్ డివిజన్ లోని ఈద్గాలు, మసీద్ లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సందర్శించారు. బోధన్ టౌన్ పరిధ
Read Moreకొనుగోలు కేంద్రాలు వెంటనే పెంచాలి
బోధన్,వెలుగు: కొన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు మటపత
Read Moreఎడపల్లి శ్రీ రామ మఠంలో రామనవమి ఉత్సవాలు
ఎడపల్లి, వెలుగు : ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ రామ మఠంలో ఆదివారం శ్రీ రామ నవమి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ మఠంలో ప్రతీ ఏటా ఉగాది రోజ
Read More