నిజామాబాద్

ప్రజావాణిలో 114 దరఖాస్తులు

కామారెడ్డి టౌన్, వెలుగు :  కామారెడ్డి కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 114 దరఖాస్తులు వచ్చాయి.   కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​, అడ

Read More

మాజీ మంత్రిని కలిసిన టీపీసీసీ ప్రెసిడెంట్

నిజామాబాద్, వెలుగు : మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్​రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్​బొమ్మ మహేష్​గౌడ్​మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పద

Read More

రిజర్వాయర్లు ఫుల్​ పంటలకు భరోసా

సాగు ఆరంభంలో తక్కువ వర్షపాతం పది రోజుల  పాటు ఏకదాటి వర్షాలు జిల్లాలో ఖరీఫ్​ సాగుకు పక్కా భరోసా సాగు ఆరంభంలో తక్కువ వర్షపాతం నమోదైనా,

Read More

నిజాంసాగర్’ను సందర్శించిన ఎమ్మెల్యే సతీమణి

నిజాంసాగర్,(ఎల్లారెడ్డి )వెలుగు : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సతీమణి తోట అర్చన ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమ

Read More

ఎల్లారెడ్డిలో తీజ్​ వేడుకలు

ఎల్లారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి పట్టణంలో ఆదివారం గిరిజనులు తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకల్లో గిరిజనులు పెద్ద

Read More

మౌలిక వసతులు కల్పించాలి

భిక్కనూరు, వెలుగు: హాస్టల్​లో మౌలిక వసతులు కల్పించాలని స్టూడెంట్లు రాస్తారోకో చేశారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బీబీపేట జ్యోతిబాపూలే హాస్టల్​విద్యార్థ

Read More

నిండుకుండలా ఎస్సారెస్పీ

89 వేల క్యూసెక్​ల ఇన్​ఫ్లో.. 20 గేట్లు ఖుల్లా..  పోటెత్తిన పర్యాటకులు.. సెల్ఫీలు, ఫొటోలతో సందడి  బాల్కొండ,వెలుగు: శ్రీరామ్ సాగర్ ప

Read More

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పడి ఇద్దరు గల్లంతు

నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు..అయితే వారిలో ఒకరు అతికష్టం మీద ఒడ్డుకు చేరుకు న్నారు.

Read More

నాడు డీఎస్​.. నేడు మహేశ్​

పీసీసీ చీఫ్​గా నియామకంతో పార్టీలో జోష్​ కాంగ్రెస్​ అధికారంలోకిరావడంతో మారిన సమీకరణలు జిల్లాలో  కొనసాగుతున్న పార్టీ హవా డీఎస్​ తరువాత మహే

Read More

అన్నదమ్ముల మధ్య గొడవ.. వదినను చంపిన మరిది

భిక్కనూరు, వెలుగు: భూమిని అమ్మే విషయంలో అన్నదమ్ముల కుటుంబాల మధ్య గొడవ తలెత్తింది. దీంతో ఓ వ్యక్తి తన అన్న భార్యపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన

Read More

కాకతీయ కాలువకు నీటి నిలిపివేత

బాల్కొండ,వెలుగు: ఎగువ ప్రాంతాల్లో వరదలు తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు శుక్రవారం అధికారులు నీటి విడుదల నిలిపివేశారు.

Read More

గురుకుల స్కూల్‌‌‌‎లో కొట్టుకున్న స్టూడెంట్లు

ఎల్లారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి స్టూడెంట్ల మధ్య గొడవ జరిగింది.  ఇంటర్‌‌‌‌

Read More

విభిన్న రూపాలలో గణేశుడు

వినాయక చవితి పండగను  చిన్నాపెద్ద ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ. ఇందు కోసం ప్రతీ గల్లీలో మండపాలను ఏర్పాటు చేసి గణేశుడి విగ్రహాలను నెలకొల్పుతారు. &n

Read More