
మల్యాల, వెలుగు: మల్యాల ఎంపీపీ మిట్టపల్లి విమలకు వ్యతిరేకంగా ఎంపీటీసీలు బుధవారం అవిశ్వాస నోటీస్ అందజేశారు. మండలంలో మొత్తం 14 మంది ఎంపీటీసీలు ఉండగా, 10 మంది అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. ఆర్డీవోకు నోటీస్ ఇచ్చిన వారిలో కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు, బీజేపీ నుంచి ఇద్దరు ఉన్నారు.