నార్డ్​4  ఫోన్​ కోసం మెటావర్స్ ​ఈవెంట్​

నార్డ్​4  ఫోన్​ కోసం మెటావర్స్ ​ఈవెంట్​

హైదరాబాద్​, వెలుగు:  స్మార్ట్​ఫోన్ ​బ్రాండ్​ వన్‌‌‌‌ప్లస్ తన తాజా స్మార్ట్​ఫోన్​ నార్డ్​4ను కస్టమర్లకు పరిచయం చేయడానికి హైదరాబాద్​లోని నిజాం ప్యాలెస్​లో శుక్రవారం  మెటావర్స్​కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  

ఇది ఉదయం 11 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. దీనికి హాజరైనవారు వన్​ప్లస్​ నార్డ్​ 4 ఫోన్​పై ఆఫర్లు పొందవచ్చు. నటి శ్రీలీల ఈవెంట్​లో సందడి చేస్తారు.  నార్డ్​4 ధరలు రూ.30 వేల నుంచి మొదలవుతాయి.