న్యూఢిల్లీ: ఆన్ లైన్ పాస్ పోర్టు సేవలు నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పాస్పోర్టు సేవా పోర్టల్ మెయింటెనెన్స్ కారణంగా బుకింగ్స్ నిలిపివేస్తున్నామని, అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేస్తామని వెల్లడించింది. ఈమేరకు కేంద్ర విదేశాంగ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘‘టెక్నికల్ మెయింటెనెన్స్ కారణంగా పాస్పార్టు సేవా పోర్టల్ ఈ నెల 29న రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2న ఉదయం 6 గంటల వరకు అందుబాటులో ఉండదు. ఈ నెల 30 కోసం బుక్ చేసుకున్న అపాయింట్మెంట్లన్నీ రీషెడ్యూల్ అవుతాయి” అని ప్రకటనలో పేర్కొంది. కాగా, కొత్త పాస్ పోర్టులు, రెన్యూవల్ కోసం ముందుగా పాస్పోర్టు సేవా పోర్టల్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకుని.. ఆ తర్వాత ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది.
4 రోజులు ఆన్ లైన్ పాస్ పోర్టు సేవలు బంద్.. వెల్లడించిన కేంద్రం
- దేశం
- August 30, 2024
లేటెస్ట్
- బాడీ గార్డ్ అసభ్యకరంగా తాకాడు: టాలీవుడ్ హీరోయిన్ అవికా గోర్
- స్టార్టప్ : కూరగాయలు ఎండబెడితే .. కోట్లలో బిజినెస్!
- బీసీ గర్జన వేదికగా ఉద్యమిద్దాం
- మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు : సీసీఏ తారాచంద్
- పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
- యూట్యూబర్: మధురా బచల్ మధురమైన రుచులు
- డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
- గిరిజన పిల్లల ఆశ నెరవేర్చిన పీవో
- KTR బామ్మర్ది.. జన్వాడ ఫాంహౌస్లో రేవ్ పార్టీ : భారీగా పర్మిషన్లు లేని ఫారిన్ లిక్కర్
- ఉన్నత శిఖరాలకు చేరాలంటే కష్టపడి చదవాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
Most Read News
- IND vs NZ 2nd Test: కోహ్లీకే ఎందుకిలా.. అంపైర్లు ఎందుకు పగ బడుతున్నారు
- Team India: ఇకనైనా బుద్ధిగా ఉండు కొడకా..! భారత యువ క్రికెటర్కు తల్లి సలహా
- ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. 2 డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్
- ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేక యాప్
- Yes Bank ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..సెప్టెంబర్ త్రైమాసికంలో భారీ లాభాలు..
- వారఫలాలు ( సౌరమానం) అక్టోబర్ 27 నుంచి నవంబర్ 02 వరకు
- BGT 2024: ఇప్పటికి కరుణించారు: ఆస్ట్రేలియా టూర్కి దేశవాళీ పరుగుల వీరుడు
- జైళు నుంచే లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ.. ఏడుగురు పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్
- IND vs NZ 2nd Test: 12 ఏళ్ళ తర్వాత టెస్ట్ సిరీస్ ఓటమి.. భారత ఓటమికి కారణాలివే
- Vastu Tips :మీ ఇంటికి వాయువ్య దోషం ఉంటే వచ్చే అనర్థాలు ఏంటీ..చనిపోయిన వారి ఫొటోలు ఎక్కడ పెట్టుకోవాలి