
అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్పోస్టుల భర్తీకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 12వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు 115: అసిస్టెంట్ మేనేజర్(ఎలక్ట్రికల్) 58, డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్) 48, మేనేజర్ (ఎలక్ట్రికల్) 9.
ఎలిజిబిలిటీ: కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, బీఎస్సీ(ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: మార్చి 12.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.