హైదరాబాద్, వెలుగు: ఫిలిప్పీన్స్ వ్యవసాయ మంత్రి రోజర్స్ తో సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. ఫిలిప్పీన్స్ కు 3 లక్షల టన్నుల వరకు వరి ఎగుమతి చేసే అవకాశాలపై స్నేహపూర్వకంగా చర్చించారు. నాణ్యత కారణాలతో ఫిలిప్పీన్స్ గత కొన్నేండ్లుగా భారత్ నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో బియ్యం ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశంతో చర్చలు జరిపింది. ఈ చర్చలు కార్యరూపం దాల్చితే రాష్ట్ర బియ్యం ఫిలిప్పీన్స్ కు ఎగుమతి అవుతోంది.
ఫిలిప్పీన్స్ మంత్రితో ఉత్తమ్ చర్చలు
- హైదరాబాద్
- October 6, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Dasara Special 2024: కాలం మారింది... పూర్వకాలంలో దసరా పండుగ ఇలా చేసుకునేవారు..
- ఇంద్రవెల్లిలో అక్రమ కట్టడాల కూల్చివేత : ఆందోళనకు దిగిన స్థానికులు
- ఆదిలాబాద్ జిల్లాలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే నివేదిక స్పష్టంగా ఉండాలి : కె.ఇలంబర్తి
- సిద్దిపేట జిల్లాలో పుల్లూరు బండపై స్వాతి నక్షత్ర ఉత్సవం
- అగ్ని ప్రమాదంలో కుటుంబసభ్యులు ఐదుగురు మృతి
- T20 World Cup 2024: పంత్ తెలివితేటలతో ప్రపంచ కప్ గెలిచాం..: రోహిత్ శర్మ
- మెదక్ జిల్లాలో డిజిటల్కార్డ్ సర్వే పరిశీలన : సీఎంవో స్పెషల్ఆఫీసర్ సంగీత
- మసీదుపై ఇజ్రాయెల్ ఆర్మీ బాంబుల వర్షం.. 21 మంది మృతి
- సింగూర్ ప్రాజెక్ట్ రెండు గేట్లు ఓపెన్
- బతుకమ్మ ఆడిన కలెక్టర్
Most Read News
- రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన అల్లు అర్జున్
- వారఫలాలు ( సౌరమానం) అక్టోబర్ 06 నుంచి 12 వరకు
- BiggBoss 8: బిగ్బాస్ వైల్డ్కార్డ్ ఎంట్రీస్ అప్డేట్ ఇచ్చిన నాగార్జున.. ఇవాళ మరొకరి ఎలిమినేషన్.. అది ఎవరంటే?
- అమర్ అక్బర్ ఆంథోని చిత్రం అందుకే ఆడియన్స్ కి నచ్చలేదు: శ్రీనువైట్ల
- Sabarimala: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం....ఈ సారి వాళ్లకు మాత్రమే అయ్యప్ప దర్శనం
- జగిత్యాల జిల్లా కోరుట్ల 2 టౌన్ ఎస్సై శ్వేత సస్పెండ్.. కారణం ఇదే..
- మూసీ నిర్వాసితుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- TheyCallHimOG: నా ట్వీట్ పిన్ చేసి పెట్టుకోండి.. ఓజీ మూవీపై తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్
- గాయత్రి మరణ వార్త విని చాలా బాధపడ్డా: చిరంజీవి
- 39 ఏళ్ళ హీరోకి 19 ఏళ్ళ టీనేజ్ బ్యూటీ హీరోయిన్.. వర్కౌట్ అవుతుందా..?