బస్సులో 4 కిలోల బంగారం తరలింపు.. ఇద్దరు అరెస్ట్

బస్సులో 4 కిలోల బంగారం  తరలింపు.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ లో భారీగా బంగారం పట్టుకున్నారు అధికారులు. బస్సులో తరలిస్తోన్న 4కేజీల బంగారం సీజ్ చేశారు. కోల్ కతా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు..బంగారాన్ని నడుముకు చుట్టి తరలిస్తోనట్లు గుర్తించారుడీఆర్ఐ అధికారులు. 

పట్టుబడిన బంగారం విలువ 2 కోట్ల 89 లక్షల 90 వేల రూపాయలు ఉంటుందని చెప్పారు. కోల్ కతా నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.