
మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి పట్టణం 82వ పోలింగ్ కేంద్రం.. బాబు క్యాంప్ బస్తీలో పోలింగ్ నిలిచిపోయింది. గంటసేపుగా ఈవీఎంలు పనిచేయకపోవడంతో… ఓటర్లు క్యూలైన్ లోనే నిలబడిపోయారు.
బెల్లంపల్లి పట్టణం శాంతిఖని బస్తీ 55వ పోలింగ్ కేంద్రంలో EVMలు మొరాయించాయి. అరగంట నుంచి పోలింగ్ నిలిచిపోయింది.