
మెదక్టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలోని 33/11 కేవీ విద్యుత్సబ్స్టేషన్లో మరమ్మతు పనులు చేయనున్న నేపథ్యంలో శనివారం మెదక్టౌన్తో పాటు జిల్లా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు, ఔరంగాబాద్, అవుసులపల్లి ప్రాంతాల్లో కరెంట్సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ట్రాన్స్కో ఏడీఈ మోహన్బాబు, టౌన్ఏఈ జావేద్ శుక్రవారం తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. ఈ విషయంలో పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.