
తన పెండ్లికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. తల్లిదండ్రులతో కలిసి శనివారం సీఎంను ఆయన నివాసంలో కలిసి పెండ్లి పత్రిక ఇచ్చింది. హైదరాబాద్కు చెందిన వెంకట దత్త సాయితో సింధు వివాహం ఈ నెల 22న ఉదయ్పూర్లో జరగనుంది.24న హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.