రాజేంద్రనగర్ లో ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగింపు

రాజేంద్రనగర్ లో ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగింపు


రాజేంధ్రనగర్​  లో జీహెచ్​ఎంసీ అధికారులు ఫుట్​ పాత్​లపై ఆక్రమణలను తొలగిస్తున్నారు.  మైలార్​ దేవ్​పల్లి డివిజన్​ దుర్గానగర్​ లో పుట్​పాత్​ పై ఉన్న 120 డబ్బాలను తొలగించారు.  నిబంధనలకు విరుద్దంగా ఫుట్​పాత్​ పై అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు.  రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ ఆక్రమణలను జీహెచ్​ఎంసీ సిబ్బంది  తొలగిస్తున్నారు.  పుత్ పాత్ పై వేసిన డబ్బాలను తొలగించిన తర్వాత తిరిగి నిర్వహిస్తే షాపు లైసెన్సు రద్దు చేసి.. . భారీ జరిమానా విధించడమే కాకుండా.. కేసు నమోదు చేస్తామని రాజేంద్రనగర్​ డిప్యూటీ కమిషనర్​ తెలిపారు. 

ALSO READ | Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..