భవానీ కాలనీలో పార్క్​ ప్రారంభం : ఎమ్మెల్యే టి.ప్రకాశ్​గౌడ్‌‌‌‌

భవానీ కాలనీలో పార్క్​ ప్రారంభం : ఎమ్మెల్యే టి.ప్రకాశ్​గౌడ్‌‌‌‌

గండిపేట్, వెలుగు: బండ్లగూడ జాగీర్​మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నట్లు రాజేంద్రనగర్‌‌‌‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్​గౌడ్‌‌‌‌ తెలిపారు. 8వ డివిజన్‌‌‌‌లోని భవానీ కాలనీలో ఆదివారం కమ్యూనిటీ పార్క్​ను ప్రారంభించారు.

 కమిషనర్‌‌‌‌ బి.శరత్‌‌‌‌చంద్ర, పీఏసీఎస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ రాందాస్‌‌‌‌ ముదిరాజ్, మాజీ మేయర్‌‌‌‌ మహేందర్‌‌‌‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు సాగర్‌‌‌‌గౌడ్, సురేశ్​గౌడ్, భూపాల్‌‌‌‌గౌడ్, శ్రీనాథ్‌‌‌‌రెడ్డి, పాపయ్యయాదవ్, సుమన్‌‌‌‌గౌడ్, స్థానికులు పాల్గొన్నారు.