గోదావరిఖనిలో పర్మిషన్​ లేని బిల్డింగ్​ కూల్చివేత

గోదావరిఖనిలో పర్మిషన్​ లేని బిల్డింగ్​ కూల్చివేత

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని గౌతమినగర్​లో అనుమతి లేకుండా నిర్మిస్తున్న బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ను రామగుండం కార్పొరేషన్​ ఆఫీసర్లు బుధవారం కూల్చివేశారు. గౌతమినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీకి చెందిన పర్లపెల్లి సందీప్ అక్రమంగా బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తుండడంతో నోటీస్​జారీ చేసినట్లు టౌన్‌‌‌‌‌‌‌‌ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ అధికారులు తెలిపారు.

 అయినప్పటికీ స్పందించకపోవడంతో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరుణ శ్రీ ఆదేశాల మేరకు కూల్చివేసినట్లు టౌన్​ప్లానింగ్,​ అసిస్టెంట్​సిటీ ప్లానర్​శ్రీధర్ ప్రసాద్, సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్​ నవీన్ తెలిపారు.