
గోదావరిఖని, వెలుగు : గోదావరిఖనిలోని 6వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ను రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని క్యాడర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బాధ్యులు గడ్డం శ్రీనివాస్, కార్పొరేటర్లు, లీడర్లు పాల్గొన్నారు