ముచ్చింతల్ లో మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

ముచ్చింతల్ లో  మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

శంషాబాద్: మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముచ్చింతల్ లోని సమతామూర్తిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ముచ్చింతల్ చేరుకున్న ఆయనకు వేద పండితులు, ఆశ్రమ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. దివ్యసాకేతంలోని ఆలయాలను దర్శించుకున్నారు. వేద పాఠశాల విద్యార్థులు ,పండితులు కార్యక్రమంలో పాల్గొన్నారు.