
రంగారెడ్డి
ప్రేమించిన యువతి కాదన్నదని యువకుడు ఆత్మహత్యాయత్నం.. శంషాబాద్లో బిల్డింగ్ ఎక్కి హల్చల్
శంషాబాద్, వెలుగు: మైలార్ దేవ్ పల్లిలో ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడు హల్ చల్ చేశాడు. తన ప్రేమను కాదన్నదని బిల్డింగ్ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు.
Read Moreబాచుపల్లిలో ఓవర్ స్పీడ్తో కారు బీభత్సం..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో దూసుకొచ్చిన కారు..రోడ్డుపక్కనే ఉన్న చెరుకురసం డబ్బాదుకాణాన్ని ఢీకొ ట
Read Moreహకీంపేట ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: హకీంపేటలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ న్ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషిన్ దాఖలైంది. హకీంపేటకు చెందిన కు
Read Moreఅమెరికాలో తెలంగాణ యువకుడు మృతి.. డ్యూటీకి పోయి వస్తుంటే గన్తో కాల్చేశారు
అమెరికా గన్ కల్చర్ కు ఇండియన్స్ బలి అవుతూనే ఉన్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇండియన్స్.. ఏదో పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ స్టడీస్ పూర్తి చేస్తుంటారు.
Read Moreఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు 25% రాయితీని వినియోగించుకోవాలి: వికారాబాద్ జిల్లా కలెక్టర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. మార్చి 31లో
Read Moreటీచర్ వేధింపులు..స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకిన టెన్త్ విద్యార్థిని
వికాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. టీచర్ వేధింపులతో బిల్డింగ్ పైనుంచి దూకింది ఓటెన్త్ విద్యార్థిని. ఫిబ్రవరి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోక
Read Moreకేవలం నాలుగు నిమిషాల్లో చోరీ.. ఎస్బీఐ ఏటీఎం పగలగొట్టి..రూ.30లక్షలతో పరారీ
రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. మహేశ్వరం మండలం రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం పగలగొట్టి చోరీ చేశారు దొంగలు. కారులో వచ్చిన నలుగురు గుర్తు తెల
Read Moreమణికొండలో అగ్నిప్రమాదం ఘటన..సెల్ఫోన్ సైలెంట్ వారి ప్రాణాలు తీసిందా
మణికొండలో అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి గ్రౌండ్ఫ్లోర్ కిరాణ దుకాణం పక్కన షార్ట్ సర్క్యూట్ ప
Read Moreఅధికారుల వేధింపులతో.. పురుగుల మందు తాగి కండక్టర్ ఆత్మహత్య
యాచారం:రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గాండ్లగూడెంలో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత 15 రోజుల క్రితం ఆర్టీసీ ఉన్నతాధికారులు వేధించడం తో ఇంట
Read Moreఈ బిల్ కలెక్టర్ కలెక్షన్ కింగ్.. మస్తు పైసలు తీస్కుంటూ ఏసీబీకి దొరికిండు..!
ఏసీబీ ఎన్ని దాడులు చేసి అవినీతి తిమింగళాలలను పట్టుకుంటున్నా కొందరు అధికారుల తీరు మారడం లేదు. లంచానికి మరిగిన అధికారులు చిన్న పని చేయాలన్నా చేయి తడపాల్
Read Moreనీటి బకెట్ లో పడి వృద్ధురాలు మృతి
రంగారెడ్డి జిల్లా చీపునుంతలలో ఘటన ఆమనగల్లు, వెలుగు: ప్రమాదవశాత్తు నీటి బకెట్ లో పడి ఊపిరాడక వృద్ధురాలు చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగిం
Read Moreయూకే కరెన్సీ ఇస్తానని మోసం.. రెండేండ్ల తరువాత శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుబడ్డ నిందితుడు
మెట్పల్లి, వెలుగు: చదువు కోసం లండన్ వెళ్లేందుకు
Read Moreసీసీఐ నిర్లక్ష్యం.. పత్తి రైతులకు శాపం పట్టించుకోని మార్కెటింగ్ అధికారులు
సర్వర్ పునరుద్దరణపై లేని క్లారిటీ దళారుల బారిన పడుతున్న పత్తి రైతులు తాండూరు/ చెన్నూరు/ లక్ష్సెట్టిపేట, వెలుగు:సీసీఐ అధికారుల నిర్లక్ష్యంతో
Read More