రంగారెడ్డి

లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని మంచాల పోలీస్

Read More

వికారాబాద్ లో విషాదం.. పిడుగు పడి ఇద్దరు మృతి

పిడుగపాటుకు ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మే 19వ తేదీ ఆదివారం గ్రామంలో ఉ

Read More

బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష

రంగారెడ్డి: గ్రామంలో బెల్టు షాపులవల్ల యువకుల నుంచి వృద్ధుల వరకు మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారని ఓ యువకుడి వినూత్న రీతిలో నిరసన తెలి పాడు. రంగ

Read More

ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు

రంగారెడ్డి:శంకర్పల్లిలోని  ICFAI యూనివర్సిటీలో యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు విద్యార్థిని లేఖ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మే

Read More

విశ్వేశ్వర్​రెడ్డి పేరుతో ఫేక్​ వీడియో.. సీఈఓకు ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: తన భర్త పేరుతో ఫేక్​ వీడియో క్రియేట్​చేసి వైరల్​ చేయడంపై చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య కొండా సంగీతరెడ

Read More

2 లక్షలకుపైగా ఓట్లతో విజయం సాధిస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ , బీఆర్ఎస్​కు కాలం చెల్లిందని, దేశమంతా మోదీ హవా నడుస్తోందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డ

Read More

భారీ మెజార్టీతో గెలిపించాలి: గడ్డం రంజిత్ రెడ్డి

వికారాబాద్, వెలుగు: ఐదేండ్లుగా  చేవెళ్ల ప్రాంత ప్రజల పరిరక్షణే ధ్యేయంగా పని చేశానని కాంగ్రెస్  ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శన

Read More

బీజేపీ ఉన్నంత వరకు పీఓకే భారత్ ఆధీనంలోనే ఉంటుంది: అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండ

Read More

ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ ఎక్కువ ద్రోహం చేసిండు : సీఎం రేవంత్రెడ్డి

రంగారెడ్డి: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కాలేదు..తెలంగాణను ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ ఎక్కువ ద్రోహం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నార

Read More

మొయినాబాద్ లో విషాదం.. స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి

స్విమ్మింగ్ పూల్ లో పడి రెండోవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో నాగిరెడ్డి గూడ గ్రామ రెవెన

Read More

షాద్ నగర్లో ఎంపీ నవనీత్ కౌర్పై కేసు నమోదు

అమరావతి ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెయినర్, సినీనటి నవనీత్ కౌర్ పై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్

Read More

మేడ్చల్ లో భూవివాదం.. దారుణంగా కొట్టుకున్న ఇరువర్గాలు

 భూవివాదంలో రెండు గ్రూపులు.. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని దారుణంగా కొట్టుకున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా మే 9వ త

Read More

సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిపై దాడి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిపై కొంతమంది దాడి చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కా

Read More