
రంగారెడ్డి
అక్రమ నిర్మాణాల కూల్చివేత
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు అడ్డుకట్ట వేశారు. అనుమతి లేకుండా ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారంలోని 378 స
Read Moreమాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయింది. 47 ఎకరాల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డిపై గిరిజనులు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డిపై పోల
Read Moreహాకింపేటలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటన
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా హాకింపేటలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన
Read Moreతేనెటీగల పెంపకంపై అగ్రి వర్సిటీలో శిక్షణ
గండిపేట, వెలుగు: నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్(ఎన్ బీ హెచ్ఎం)లో భాగంగా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి వర్సిటీలో రైతులు, యువతకు తేనెటీగల
Read Moreప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చర్యలు చేపడతాం : కలెక్టర్ గౌతమ్
శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులు, తహసీల్దార్లపై ఉందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. మంగళవారం అంత
Read Moreవివాహేతర సంబంధం బయటపడిందనే మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
శంకర్పల్లి పీఎస్ పరిధిలో ఘటన శంకర్పల్లి, వెలుగు: వివాహేతర సంబంధం బయటపడిందనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శంకర్ పల్లి పీ
Read Moreదుండిగల్లో వ్యక్తి దారుణ హత్య
దుండిగల్, వెలుగు: వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల
Read Moreపెట్రోల్ ఓవర్ ఫ్లో..మంటలు చెలరేగి బైక్ దగ్ధం
జీడిమెట్ల బస్ డిపో వద్ద ఘటన జీడిమెట్ల, వెలుగు: పెట్రోల్ ఓవర్ ఫ్లో అయి మంటలు చెలరేగి బైక్ దగ్ధమైన ఘటన సూరారం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు త
Read Moreచెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి
ఐదుగురికి గాయాలు కీసర పీఎస్ పరిధిలో ఘటన కీసర, వెలుగు: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనగా.. ఓ వ్యక్తి చనిపోయాడు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన
Read Moreనీటికుంటలో పడిపోయిన తల్లీకూతుర్లు.. హత్యా.. ఆత్మహత్యా..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శామీర్పేట్ మండలం బొమ్మరాసిపేటలోని అబ్బనాకుంటలో తల్లీకూతుళ్లు పడిపోయారు. గ్రామానికి చెందిన కలమ్మ(50
Read Moreనాకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది: రామ్మోహన్ రెడ్డి
కొత్త ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. మొదటి నుంచి కాంగ్రెస్ గెల
Read Moreప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టాటానగర్ లోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలకు తోడ
Read Moreనమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తం : ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్
నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పరిగి వెలుగు : కాంగ్రెస్ ని గెలిపించిన ప్రజలకు వికారాబాద్ ఎమ
Read More