
రంగారెడ్డి
రియల్ ఎస్టేట్ ప్రభుత్వం పోయింది...ప్రజా ప్రభుత్వం వచ్చింది: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
తెలంగాణ వస్తే బాగుపడతామని సకలజనులు ఐక్యంగా ఉద్యమించి తెలంగాణని తెచ్చుకున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. డిసెంబర్ 10
Read Moreవికారాబాద్ జిల్లాలో సైకో కిల్లర్.. మహిళను దారుణంగా హత్య చేసిన కిష్టయ్య
కళ్లు బైర్లు కమ్మే విషయం ఇది.. ఒళ్లు జలదరించే షాకింగ్ న్యూస్ ఇది.. మీరు ఒంటిపై బంగారు నగలు వేసుకుని బయటకు ఒంటరిగా వెళ్తున్నారా..? అయితే.. జాగ్రత్త.. అ
Read Moreబ్యాక్ డోర్ జాబ్ ల పేరుతో మోసం
రూ.40 లక్షలు వసూలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు జీడిమెట్ల, వెలుగు: సాఫ్ట్వేర్ కంపెనీల్లో బ్యాక్ డోర్ ద్వారా జాబ్లు ఇప్పిస్తానని నమ్మించి పలువ
Read Moreఎన్నికల కోసం వాడిన బారికేడ్లు చోరీ
జీడిమెట్ల, వెలుగు: ఎన్నికల బందోబస్తులో భాగంగా ట్రాఫిక్ కంట్రోల్ కోసం వాడిన బారికేడ్లు చోరీకి గురైన ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో జరిగింది. ట్రాఫిక
Read Moreచిరుత కాదు హైనా?.. ఇంకా వీడని మిస్టరీ
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చిరుత కలకలంపై మిస్టరీ వీడలేదు. రెండ్రోజుల కిందట కొత్తూరులో దూడలపై దాడి చేసిన చంపినది చిరుత కాదని.. హైన
Read Moreనియంత పాలన అంతమైంది: టపాసులు పేల్చి ఆర్టీసీ ఉద్యోగుల సంబురాలు
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో నియంత పాలన అంతమై.. ప్రజాస
Read Moreఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. నవంబర్ 30వ తేదీ గురువారం తెలంగాణలో 119 నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగా
Read Moreఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ శ్రేణులపై లాఠీచార్జ్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆర్వో కార్యాలయం ముందు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. కాంగ్రెస్ నా
Read Moreఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. పోస్టల్ బ్యాలెట్లపై కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, పోలీసులు పోస్టల్ బ్యా
Read Moreకౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్దం..
తెలంగాణలో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 3వ తేదీ ఆదివారం ఎలక్షన్ కమిషన్.. ఎన్నికల ఫలితాల కోసం
Read Moreమణికొండ పోలింగ్ బూత్ బయట విధ్వంసం..
మణికొండ పోలింగ్ బూత్ దగ్గర విధ్వంసం జరిగింది. ఇరు పార్టీ నాయకుల మధ్య గొడవ జరగడంతో పోలింగ్ బూత్ బయట ఉన్న కుర్చీలు, టేబుళ్లను ఎక్కడిక్కడ ధ్వంసం చేశ
Read Moreఎన్నికలప్పుడే తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ వాడుకుంటుండు : రేవంత్ రెడ్డి
నాగార్జునసాగర్ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. నాగార్జునసాగర్ వద్ద జరిగింది ఓ వ్యూహాత
Read Moreఓటర్లకు అలర్ట్: పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ అనుమతి లేదు..
పోలింగ్ కేంద్రాల్లోకి పోలీసు అధికారులు సెల్ ఫోన్లను అనుమతించడం లేదు. దీంతో ఎన్నిక నిబంధనలతో ఓటర్లలో గందరగోళం మొదలైంది. ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో ఓటర
Read More