రంగారెడ్డి

నార్సింగిలో కారు బీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్

మితి మీరిన వేగం ఒకరిని బలిగొంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. నార్సింగి పోలీస్ స్టేషన్

Read More

2వ రోజు మోకిలా భూముల వేలం.. రూ.132 కోట్ల 72 లక్షల ఆదాయం

హైదరాబాద్ : రెండోరోజు గురువారం (ఆగస్టు 24న) మోకిలా భూముల వేలం ప్రక్రియ ముగిసింది. రెండో రోజు 60 ప్లాట్స్ వేలం వేయగా రూ.132 కోట్ల72 లక్షల ఆదాయం రాష్ట్ర

Read More

చేవేళ్ల సభను విజయవంతం చేయండి : రేవంత్ రెడ్డి

నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, కేసీఆర్ మాత్రం భూముల కబ్జాల గురించి ఆలోచిస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్

Read More

బీఆర్ఎస్ను ఓడించే రోజుల్లో దగ్గరలోనే ఉన్నాయి : ములుగు ఎమ్మెల్యే సీతక్క

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గ్రౌండ్ లో ఆగస్టు 26వ తేదీన నిర్వహించబోయే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలని ములుగు

Read More

కొడంగల్ను దత్తత తీసుకుంటానని చెప్పి కేటీఆర్ మోసం చేసిండు : రేవంత్ రెడ్డి

కొడంగల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్ను దత్తత తీసుకుంటామని చెప్పి మంత్రి కేటీఆర్ మోసం చేశారని ఆరోప

Read More

తెలంగాణలో కాషాయ జెండా ఎగురుడు పక్కా : బండి సంజయ్​

రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అని కరీంనగర్​ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ ధీమా వ్యక్తం చేశా

Read More

వెరీ టాలెంటెడ్ కుర్రోడు..: తన తలకాయను.. పార్టీ జెండాగా మార్చేశాడు..

నెత్తిన జుట్టు ఉండటం కామన్.. అదే జుట్టును మోడ్రన్ కట్ చేయించుకోవటం కామన్.. ఈ కుర్రోడు మాత్రం టూ మచ్ టాలెంట్ చూపించాడు. తన నెత్తిని.. నెత్తిపై జుట్టుతో

Read More

తల్లిదండ్రుల కలలు నిజం చేయాలి: వివేక్

స్టూడెంట్లు చిన్నతనం నుంచే లక్ష్యం పెట్టుకొని చదవాలి యాచారం, వెలుగు: స్టూడెంట్లు బాగా చదువుకుని తల్లిదండ్రుల కలలు నిజం చేయాలని బీజేపీ కార

Read More

హైదరాబాద్లో బైక్ను ఢీకొని తగలబడిన బస్సు.. ఒకరి మృతి

బైక్‌ ను బస్సు ఢీ కొట్టడంతో బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట

Read More

అప్పు పైసలు అడిగినందుకు.. ఓనర్ కొడుకు కిడ్నాప్

రూ.2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు 10 గంటల్లో కేసును ఛేదించిన కడ్తాల్ పోలీసులు కర్నూల్ జిల్లా ఆలూరులో మైనర్ రెస్క్యూ.. నలుగురు వర్కర

Read More

పట్నం మహేందర్ రెడ్డితో కలిసి పని చేస్తా : ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను ఖరారు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు ప్రజలకు మరోసారి సేవ చేసే

Read More

26న చేవెళ్ల సభలో కాంగ్రెస్ దళిత, గిరిజన డిక్లరేషన్

న్యూఢిల్లీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ నెల 26న జరిగే బహిరంగ సభలో దళిత, గిరిజన డిక్లరేషన్‌‌‌‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిక

Read More

ఆర్మీ ట్రక్కు ప్రమాదంలో .. తెలంగాణ జవాన్​ మృతి

దేవునిపల్లిలో విషాదఛాయలు  షాద్ నగర్, వెలుగు: లడఖ్ లో జరిగిన ఆర్మీ ట్రక్కు ప్రమాదంలో షాద్​నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ మండలం తిరుమల

Read More