
రంగారెడ్డి
అత్తాపూర్లో డెడ్బాడీ కలకలం..
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో గుర్తు తెలియని మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ మీరాలమ్ చెరువుల
Read Moreవాగులో దూకిన మహిళ..దొరకని ఆచూకీ
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ వాగులో దూకింది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఆచూకీ దొరకలేదు. కొందుర్గ్ మండలం అగిరాల గ్రామాన
Read Moreరోడ్డుపై కారు పెట్టినందుకు మద్యం మత్తులో కుటుంబంపై యువకుడి దాడి
రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై కారు పెట్టారంటూ ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బండ్లగూడ జాగిర్ కార్పొర
Read Moreహిమాయత్ సాగర్ మరో 4 గేట్ల ఎత్తివేత
ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్లోని జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లోకి ఇన్ఫ్లో పెరుగుతోంది. రెండు
Read Moreపంటలను ముంచిన వెంచర్
సుల్తాన్ పల్లి - కేబీ దొడ్డి గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి శంషాబాద్, వెలుగు : బడా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ వెంచర్ పంట పొలాలను ముంచింది. &nb
Read Moreజలవనరుల్లో గలగల.. మూసీ పరీవాహక ప్రాంతాల్లో అలర్ట్..
హైదరాబాద్లోని జంట జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. హిమాయత్ సాగర్కు 1,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.
Read Moreకాగ్నా వాగులో వ్యక్తి గల్లంతు
వికారాబాద్ జిల్లా తాండూరులో ఘటన వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరులోని కాగ్నా వాగులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. తాండూరు మండలం సంగ
Read Moreవరదనీటిలో చిక్కుకున్న మల్లంపేట వాసులు.. రెస్క్యూ చేసి రక్షించిన దుండిగల్ సీఐ బృందం
తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ప్రజల
Read Moreహిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు.. 2 గేట్లు ఎత్తివేత
హైదరాబాద్ : నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద నీరు
Read Moreపర్యాటకులను ఆకట్టుకుంటున్న తెలంగాణ ఊటీ అనంతగిరి కొండలు
వికారాబాద్: భాగ్యనగరానికి అతి సమీపంలో ఉన్న అనంతగిరి కొండలను ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి కొండల్లో గత రెం
Read Moreఇవాళ బాటసింగారానికి కిషన్ రెడ్డి
డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన భారీ కాన్వాయ్తో వెళ్లనున్న బీజేపీ శ్రేణులు హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డ
Read Moreఓటు హక్కుపై మొబైల్ వెహికల్స్తో అవగాహన
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ రంగారెడ్డి, వెలుగు: ఓటు హక్కుపై మొబైల్ వెహికల్స్ ద్వారా ఈ నెల 20 నుంచి 90 రోజుల పాటు అవగాహన కల్పించనున్నట్లు
Read Moreగాజుల వ్యాపారం పేరుతో గంజాయి అమ్మకం
గాజుల వ్యాపారం పేరుతో గంజాయి అమ్మకం ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 40 గంజాయి ప్యాకెట్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం గండిపేట్,
Read More