రంగారెడ్డి

5 జీ టెక్నాలజీతో ఎదగాలి : ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ స్వదేశ్ కుమార్

ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ స్వదేశ్ కుమార్   శంషాబాద్ లోని వర్ధమాన్ కాలేజీలో సదస్సు  శంషాబాద్, వెలుగు :  5జీ   టెక్నాలజీపై &nb

Read More

విత్తనాల నాణ్యతపై రైతుల్లో అవగాహన పెంచాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  గండిపేట, వెలుగు :  రాష్ట్రంలో ఫెస్టిసైడ్స్, బయో ఫెస్టిసైడ్స్ నాణ్యతా ప్రమాణాలు గుర్తించేందుకు ఓ వ

Read More

స్కూల్​ బస్సు ఢీ కొని.. బాలిక మృతి

ప్రైవేటు పాఠశాల బస్సు ఢీ కొని ఓ బాలిక మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల పోలీస్​స్టేషన్ పరిధిలోని

Read More

తండాలు పేరుకే గ్రామ పంచాయతీలు : వీర్లపల్లి శంకర్

పేరుకే గ్రామ పంచాయతీలు షాద్ నగర్, వెలుగు : తండాలను పేరుకే గ్రామ పంచాయతీలుగా మార్చారు, కానీ అభివృద్ధి చేయడం మరిచారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర

Read More

షాద్ నగర్ లో మెగా జాబ్ మేళా.. జులై 15,16 తేదీల్లో నిర్వహణ

షాద్ నగర్ లో మెగా జాబ్ మేళా ఈ నెల 15,16 తేదీల్లో  నిర్వహణ  వందకు పైగా కంపెనీల్లో జాబ్ ల రిక్రూట్  నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాల

Read More

ఫార్మా సిటీ నుంచి వచ్చేదంతా విషమే

ఫార్మా సిటీ నుంచి వచ్చేదంతా విషమే యాచారం, వెలుగు : ఫార్మా సిటీ నుంచి బయటకి వచ్చేదంతా విషమేనని, ఆ విషం మనకొద్దని టీజేఎస్‌ చీఫ్‌ కోదండ

Read More

టెన్త్ ఫెయిల్.. మనస్తాపంతో స్టూడెంట్ సూసైడ్

వికారాబాద్ జిల్లా కిష్టాపూర్​లో ఘటన పరిగి, వెలుగు:  టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్​లో ఫెయిలైన ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన వికారాబా

Read More

రైల్వే ఉద్యోగి.. రైలు కింద పడి ఆత్మహత్య

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ లోని యమ్నాంపేట రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన జరిగింది. ఓ రైల్వే ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Read More

పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

రంగారెడ్డి జిల్లాలో కార్మిక సంఘాల ఆందోళన  మంచాల / శంకర్‌‌‌‌పల్లి, వెలుగు: ఏండ్లుగా చాలీచాలని జీతాలతో పని చేస్తున్న గ్

Read More

అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న నవవధువు

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్త ఇంటి వేధింపులు తాళలేక కొత్తపెళ్లికూతురు కవిత ఉరి వేసుకొని బలవన్మరణానికి ప

Read More

రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఏబీవీపీ ధర్నా

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్, స్కాలర్​షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆధ్

Read More

టంగటూరు –మోకిల బ్రిడ్జి పనుల పరిశీలన

శంకర్​పల్లి, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలంలోని టంగటూరు– మోకిల మధ్య కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను చేవెళ్ల ఎంపీ రంజి

Read More

దర్గాకు వెళ్దామని చెప్పి.. యువకుడి దారుణ హత్య

గండిపేట, వెలుగు: దర్గాకు వెళ్దామని నమ్మించి ఇంట్లో నుంచి బయటకు రప్పించి ఓ వ్యక్తిని తన మిత్రుడే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాజేంద్రనగర్‌‌ ప

Read More