
రంగారెడ్డి
మధ్యాహ్నం చదువులు ఇంకెన్నేండ్లు?
15 ఏండ్లుగా ఒకే బిల్డింగ్లో ఇబ్రహీంపట్నం జూనియర్, డిగ్రీ కాలేజీలు పొద్దున ఇంటర్.. మధ్యాహ్నం డిగ్రీ క్లాసులు 2016లో 5 ఎకరాల్లో డిగ్రీ క
Read Moreప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్స్ తయారీ..గ్రామాలే టార్గెట్
రంగారెడ్డి జిల్లాలో కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. కాటేదాన్ ఐస్ క్రీమ్ పరిశ్రమపై పోలీసులు దాడులు
Read Moreదోమలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదెకరాల గడ్డివాము దగ్ధం
వికారాబాద్ జిల్లా దోమ మండలం శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దోమ గ్రామానికి చెందిన నిరంజన్ రెడ్డి అనే రైతు పొలంలోని గడ్డి వాములు మంటల్లో కాలిబూడి
Read Moreఅద్దెకు దిగిన వారే.. హత్య చేశారు
రంగారెడ్డి జిల్లా నందిగామ లో వృద్ధురాలు, బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల
Read Moreవృద్ధురాలు, మనవరాలి దారుణ హత్య.. బంగారం, డబ్బు చోరీ
షాద్ నగర్, వెలుగు: డబ్బు, బంగారం కోసం వృద్ధురాలితోపాటు ఆమె మనవరాలి గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ పీఎస్ పరిధిలో జరిగింది.
Read Moreగాయపడి దవాఖానకు పోతే డాక్టర్లు లేరు
పరిగి ఆసుపత్రిలో 8 మంది డాక్టర్లకు డ్యూటీలో ఒక్కరే ఆటోను ఢీకొట్టిన కారు.. 16 మందికి గాయాలు సర్కారు దవాఖానకు పోతే ప్రైవేటుకు పంపించిన సిబ్బ
Read Moreరంగారెడ్డి జిల్లాలో దారుణం.. మనవరాలు, అమ్మమ్మ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ గ్రామంలో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. చనిపోయిన వారిలో 9 ఏళ్ల చిన్నారి భానుప్రియ, ఆమె అమ్మమ్మ పర్వ
Read Moreఅప్సర కేసు : అర్థరాత్రి సీన్.. రీ కన్ స్ట్రక్షన్
తెలంగాణలో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి వెంకట సూర్య సాయికృష్ణను శుక్రవారం (జూన్ 16వ తేదీన) పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రం
Read Moreవికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి
వికారాబాద్ జిల్లాలో శుక్రవారం (జూన్ 16న) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు మహిళలు మృతిచెందారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఆటోన
Read Moreమరో వివాదంలో మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో మ
Read Moreమద్యం మత్తులో యువకుడు....కరెంట్ స్తంభం ఎక్కి హల్ చల్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీసీ కాలనీలో మద్యం మత్తులో యువకుడు హల్ చల్ చేశాడు. విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కాలనీవాసులు
Read Moreగుండెపోటుతో ఇద్దరు యువకులు మృతి
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రెండ్రోజుల వ్యవధిలో గుండెపోటుతో ఇద్దరు యువకులు చనిపోయారు. న్యాలట గ్రామానికి చెందిన పుప్పాల రాజు(32)
Read Moreశిరీష కేసు విచారణలో కీలకంగా మారిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, కాల్ డేటా
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్ గ్రామంలో శిరీష అనుమానాస్పద మృతిలో కొత్త కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. శిరీష మృతి కేసును చాలా సీరియస్ గ
Read More