
రంగారెడ్డి
బిల్డింగ్ పైనుంచి కిందపడి మూడేండ్ల చిన్నారి మృతి
శంకర్పల్లి, వెలుగు: బిల్డింగ్ పై నుంచి కిందపడి మూడేండ్ల చిన్నారి చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా మోకిల పీఎస్పరిధిలో జరిగింది. సీఐ నరేశ్ తెలిపిన వివరా
Read Moreమల్కాజిగిరి పీఎస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
యాచారం, వెలుగు: రంగారెడ్డి జిల్లా యాచారం పీఎస్ పరిధిలో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గడ్డమల్లయ్యగూ
Read Moreఆఫీసర్లు చెక్కులు పంపిణీ చేయడంపై శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆగ్రహం
శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిషత్ ఆఫీస్వద్ద శుక్రవారం నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. ప్రజాప్రతినిధ
Read Moreరెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. తల్వార్, రాడ్లతో దాడి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ కుటుంబం మరో కుంటుంబాన్ని వెంటపడి కొట్టింది. ఒకరినొకరు కత్తులు, తల్వార్లు, రాడ్
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. గురువారం (మే 8వ తేదీన) మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి గోవాకు
Read Moreచిన్నపిల్లలపై కుక్కల దాడి..ఏడుగురికి గాయాలు
రాష్ట్రంలో రోజు రోజుకు కుక్కలు రెచ్చిపోతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కండలు పీకేస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు బయటకు రావాలంటే జంకుతున్న
Read Moreవరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల నిరసన
వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెలంగాణ రాష్ర్టంలో పలు చోట్ల రైతులు ఆందోళనలు, నిరసనలు చేపడుతూనే ఉన్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా దోమ మండలం బొంపల్లి వరి
Read Moreబీజేపీ, కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని దివాలా తీయించాయి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు రాష్ట్రాన్ని, దేశాన్ని దివాలా తీయించాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపిచారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో 60 చోట్ల పో
Read More111 జీవోపై లీకులతో భూములు ముందే కొన్నరు
111 జీవోపై లీకులతో భూములు ముందే కొన్నరు 20 నెలల్లో చేతులు మారిన 11,800 ఎకరాలు 111 జీవో రద్దు గురించి ముందుగానే కొందరికి సమాచారం లీడర్ల భూములన్
Read Moreమంచిరెడ్డి పద్మమ్మ ‘దశదిన కర్మ’కు సీఎం కేసీఆర్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. మే 28న ఎమ్మెల్యే సొంత గ్రా
Read Moreరంగారెడ్డి జిల్లాలో వడ్లు కొంటలే!
60 వేల మెట్రిక్ టన్నుల పంట రాగా.. కొన్నది 8 శాతమే 37 కొనుగోలు కేంద్రాలకు గాను35 ప్రారంభం నోముల, మల్కారంలో ఇంకా ప్రారంభం కాని కేంద్రాలు
Read Moreబండ్లగూడలో ఆర్టీసీ బస్సు బీభత్సం : బైక్స్ నుజ్జునుజ్జు, ప్రాణాలతో బయటపడిన విలేకరులు
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని షాదాన్ కాలేజ్ సమీపంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన బస్సు రోడ్డుకు పక
Read Moreఈ ప్రమాణికుడు మహా ముదురు..ఎమర్జెన్సీ లైట్ లో అక్రమంగా గోల్డ్ తరలింపు
స్మగ్లర్లు కొత్త కొత్త దారుల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. కొత్త కొత్త సాంకేతికతను వాడుతూ యథేచ్ఛగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. పేస్ట్ రూప
Read More