
రంగారెడ్డి
విత్తన భాండాగారంగా తెలంగాణను తీర్చిదిద్దాలె : మంత్రి నిరంజన్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా : ప్రపంచానికే విత్తన భాండాగారంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలు
Read Moreఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలె: బీసీ విద్యార్థి సంఘం నేత రామకృష్ణ
ముషీరాబాద్, వెలుగు : విద్యా సంవత్సరం పూర్తయినా స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం ఏమిటని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమ
Read Moreభార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జనవాడ గ్రామంలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన తర్వాత తానూ సూసైడ్ చేసుకున్నాడో భర్త. జనవాడ గ్రామంలో నాగరాజు, స
Read Moreయువకుడి ప్రాణం తీసిన ఐపీఎల్ బెట్టింగ్
రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఐపీఎల్ ను చూసి క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటుంటే .. మరికొందరు బెట్టింగ్ ఉచ్చులో ఇరుక్కొని అల్
Read Moreప్రైవేట్ వర్సిటీలకు అనుమతులు.. కమీషన్ల కోసమే
వర్సిటీ హోదా రాకుండానే గురునానక్, శ్రీనిధి కాలేజీలు 4వేల మందికి అడ్మిషన్లు ఎట్లిచ్చినయ్?: సంజయ్ ఉన్నత విద్యామండలి ఎదుట ఏబీ
Read Moreపొదల్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డ.. శిశువిహార్ కు తరలింపు
రంగారెడ్డి జిల్లాలో అప్పుడే పుట్టిన ఓ మగబిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వెళ్లిపోయారు. చంటిబిడ్డ ఏడుపు విన్న స్థానికులు దగ్గరకు వెళ్లి చ
Read Moreకృష్ణా జలాల్లో తెలంగాణ వాట తేవడం కేసీఆర్ కు చేత కాలేదు : మల్లు భట్టి విక్రమార్క
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో బీఆర్ఎస్ కు పోటు పొడిచి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడుతారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆశాభావం వ్య
Read Moreఫాక్స్కాన్ కంపెనీకి భూమి పూజ చేసిన కేటీఆర్
రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో ఏర్పాటు చేయనున్న ఫాక్స్కాన్ కంపెనీకి ఐటీ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ
Read Moreబడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫ్లెక్సీల వివాదం
రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫ్లెక్సీల వివాదం నెలకొంది. స్థానిక బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికా
Read Moreగుప్తనిధుల కోసం సొరంగంలోకి యువకులు.. నాగుపాము ప్రత్యక్షం..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో సొరంగం కలకలం రేపుతోంది. సొరంగంలో గుప్త నిధులు ఉండవచ్చనే ఉద్దేశంతో లోపలికి వెళ్లారు నలుగురు యువకులు. లోపలికి సగం దూరం
Read Moreచిచ్చు పెట్టేందుకే చేవేళ్లలో బీజేపీ సభ : ఎంపీ రంజిత్ రెడ్డి
ఏప్రిల్ 23న చేవేళ్లలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభపై బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేవేళ్లకు ఏదో చేద్దామని వస్
Read Moreయువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
షాద్ నగర్, వెలుగు: ఎందరో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణపై సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం పెత్తనం కొనసాగిస్తూ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీజేపీ రాష్
Read Moreబీజేపీ చేవేళ్ల సభకు కొనసాగుతున్న భారీ ఏర్పాట్లు.. జనసమీకరణపై స్పెసల్ ఫోకస్
తెలంగాణ బీజేపీ ఏప్రిల్ 23న చేవేళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకులు.. జనసమీకరణపై సీరియ
Read More