
రంగారెడ్డి
ప్రధానోపాధ్యాయుడు బదిలీపై వెళ్లొద్దంటూ విద్యార్థుల ధర్నా
ఓ ప్రధానోపాధ్యాయుడు కోసం విద్యార్థులందరూ రోడ్డెక్కారు. మా సారు మాకే కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. స్కూలు
Read Moreవైభవంగా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం
శంషాబాద్ మండల పరిధిలోని హమీదుల్ల నగర్ గ్రామంలో ఆదివారం రోజు గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగర
Read Moreఓ కేసులో విచారణ కోసం వెళ్లిన పోలీసులపై దాడి
మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో ఇటీవల జరిగిన వైన్ షాప్ దోపిడి కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో విచారణ కోసం వెళ్ళిన పోలీసులపై తండావాసులు దాడికి పాల్పడ్
Read Moreఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్
Read Moreపెద్ద అంబర్ పేట్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్పై అవిశ్వాసం
రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ ఛైర్మన్ చెవుల స్వప్న చిరంజీవి, వైస్ ఛైర్మన్ చామ సంపూర్ణ శేఖర్ రెడ్డిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిల
Read Moreజవహర్ నగర్ మేయర్పై సొంత పార్టీ నేతల అవిశ్వాసం
జవహర్ నగర్లో కార్పొరేషన్ రాజకీయం హాట్ టాఫిక్ గా మారింది. సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లు మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాదాప
Read Moreరోడ్డు కోసం రోడ్డెక్కిన్రు
రోడ్డు కోసం ఓ గ్రామస్థులు రోడ్డెక్కారు. తమ గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద
Read Moreఉపాధ్యాయుల స్పౌజ్ క్యాటగిరీ బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలె : PRTU డిమాండ్
హైదరాబాద్ : ఉపాధ్యాయుల స్పౌజ్ (దంపతుల) క్యాటగిరీ బదిలీలపై రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలో స్థానికులకు మాత్రమ
Read Moreఓ వైపు జెండా ఆవిష్కరణ.. మరో వైపు లీడర్ల వాగ్వాదం
వికారాబాద్ దోమ ఎంపీడీఓ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు బయటపడింది. జెండా ఆవిష్కరించేందుకు సిద్దమైన ఎంపీ
Read Moreతుపాకీతో బెదిరించి చోరీ, గాల్లోకి కాల్పులు
మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో కాల్పులు కలకలం రేపాయి. మూడు చింతలపల్లి మండలం ఉద్దేమర్రి గ్రామంలోని వినాయక వైన్స్ పై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు దాడి
Read Moreప్రభుత్వ భూమిలో గుడిసెల తొలగింపు.. ఉద్రిక్తత
రంగారెడ్డి జిల్లా : పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కుంట్లూరు రావి నారాయణ రెడ్డి కాలనీలోని సర్వే నెంబర్ 215 నుండి 224 వరకు ఉన్న ప్రభుత్వ భూమిలో వేలాదిగా
Read Moreమళ్లీ మంచిరెడ్డి కిషన్ రెడ్డే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అవుతారు : మంచిరెడ్డి ప్రశాంత్
రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ‘ప్రగతి నివేదన యాత్ర’ చేపట్టారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానిక
Read Moreవికారాబాద్ జిల్లాలో న్యూమోనియాతో టెన్త్ క్లాస్ విద్యార్థిని మృతి
వికారాబాద్ జిల్లాలో టెన్త్ క్లాస్ విద్యార్థిని న్యూమోనియాతో చనిపోయింది. కుల్కచర్ల మండలం రాంపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో అంబిక అనే విద్యార్థిని టెన్త్
Read More