
రంగారెడ్డి
దేవుడి సొమ్ము ఎత్కవోతున్న దొంగలు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీసు స్టేషన్ పరిధిలో వరుస చోరీలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఆలయాలే టార్గెట్గా ఏడాదిన్నర కాలంలో మూడు సార్లు ఆలయ
Read Moreబొకే, శాలువాలు వద్దు.. బ్యాగులు,పెన్నులు పట్కరండ్రి : సబిత
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనను కలవడానికి వచ్చేవారు బొకేలు, శాలువాలను తీసుకురావొద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి &nb
Read Moreఒకేరోజు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 9మంది మృతి
ఆదిలాబాద్ టౌన్/ఇచ్చోడ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం హస్నాపూర్వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు
Read Moreకస్టడీకి నవీన్ రెడ్డి.. పోలీసుల అత్యుత్సాహం
మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో రంగారెడ్డి కోర్టు అనుమతితో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని మూడు రోజుల కస్టడీ కోసం ఆదిభట్ల పోలీసులు అద
Read Moreమా టీచర్లు మాగ్గావాలని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆందోళన
రెండు గ్రామాల్లోనీ ప్రభుత్వ పాఠశాలల ముందు విద్యార్థుల ఆందోళనలు.. డిప్యూటేషన్ పై వెళ్లిన ఉపాధ్యాయులు తిరిగి రావాలని డిమాండ్ ప్ల
Read Moreవికారాబాద్ జిల్లాలో బస్సులు సమయానికి రావడం లేదని విద్యార్థుల ధర్నా
వికారాబాద్ జిల్లా : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మాంబాపూర్ గ్రామంలో ఆర్టీసీ బస్సులు టైమ్ కు రావడం లేదని విద్యార్థులు రోడ్డుపై ధర్నా చే
Read Moreకేసీఆర్ న్యూట్రిషన్ కిట్టును ఆవిష్కరించిన మంత్రి సబిత
దేశంలో ఎక్కడా లేని విధంగా గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం అందించేలా న్యూట్రీషన్ కిట్లు అందజేస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి సబితా
Read Moreఆన్లైన్ గేమ్ ఆడి.. రూ.95లక్షలు పోగొట్టిన యువకుడు
ఆ యువకుడు ‘king 527’ అనే ఆన్లైన్ గేమ్ ను తన ఫోన్లో డౌన్ లోడ్ చేసుకొని సరదాగా ఆడాడు. అయితే ఈసారి అతడు ఆడిన గేమ్.. ఇంతకుముందు ఆడిన గేమ్
Read Moreరంగారెడ్డి జిల్లా కమ్మగూడలో భూ వివాదంతో వ్యక్తి హత్య
రంగారెడ్డి జిల్లా కమ్మగూడలో భూ వివాదం హత్యకు దారి తీసింది. మార్కింగ్ వాక్ చేస్తున్న సమయంలో జార్జ్(62), సమర్జిత్ సింగ్ (52) అనే ఇద్దరు వ్యక్తుల మధ
Read Moreఐటీ కారిడార్ చుట్టుపక్కల బస్తీల్లో కనిపించని అభివృద్ధి
ఐటీ కారిడార్ చుట్టుపక్కల బస్తీల్లో కనిపించని అభివృద్ధి కార్పొరేట్ కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్న ఏరియాలోనే డెవలప్మెంట్ బస్తీల్లో సరైన రోడ
Read Moreటీచర్లు కావాలంటూ స్టూడెంట్ల ఆందోళన
టీచర్లు కావాలంటూ రంగారెడ్డి జిల్లా గంట్లవెల్లిలో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. ఏడో తరగతి వరకు ఉన్న ఈ స్కూల్లో సోమవారం ముగ్గురు టీచర
Read Moreమంత్రి మల్లారెడ్డిపై తిరుగుబాటు
మైనంపల్లి ఇంట్లో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ మేడ్చల్ జిల్లాలో పదవులన్నీ మంత్రి తన అనుచరులకే ఇచ్చుకుంటున్నారని ఫైర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప
Read Moreఏ కేసులో విచారణకు రమ్మన్నారో తెలియదు: రోహిత్ రెడ్డి
హైదరాబాద్: తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సమాచారం ఉన్నా.. లేకపోయినా ఎంక్వైరీకి రావాల్సిందే అని ఈడీ ఆఫీసర్లు తేల్చ
Read More