రంగారెడ్డి

మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ అధికారుల దాడులు

హైదరాబాద్ : రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో రెండో రోజూ ఐటీశాఖ అధికారుల సోదాలు కొనసాగాయి. హైదరాబా

Read More

రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం చిచ్చు పెడుతోంది : టీఆర్ఎస్ మంత్రులు

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సమీకృత కార్యాలయాల సముదాయం ఏర్పాటు చేసిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనా సముదాయాలు ప

Read More

మల్లారెడ్డి నివాసంలో దాడులను ఖండించిన బీఆర్ఎస్ నాయకులు

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో నిన్నటి నుండి ఐటీ దాడుల నేపథ్యంలో కీసర మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలి వద్ద మండల బీఆర్ఎస్ నాయకులు ధర్నా

Read More

బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు

బస్సుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని NSUI ధర్నా చేసింది. బస్సుల లేక తాము నిత్యం నరకం అనుభవిస్తున్నామని విద్యార్థులు రంగార

Read More

ఓఆర్ఆర్‌‌ ఎగ్జిట్ ​నం.15ను మూడ్రోజుల్లో అందుబాటులోకి తెస్తం : మంత్రి సబిత

శంషాబాద్, వెలుగు : రెండు మూడు రోజుల్లో పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నం.15 వద్ద నిలిచిన వరద నీటిని తొలగించి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి సబ

Read More

ఆస్తి కోసం తండ్రినే కడతేర్చాడు

భూమి కోసం కన్న తండ్రినే హతమార్చాడు ఓ కొడుకు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడలో ఈ దారుణం జరిగింది. ఒక ఎకరా భూమి కోసం కన్న తండ్రి నిద్రలో ఉండ

Read More

పెట్రోల్ బంకులో మోసం.. వాహనదారులకు షాక్ 

రంగారెడ్డి జిల్లా : రాష్ట్రంలోని పలు పెట్రోల్ బంకులు వినియోగదారులను మోసం చేస్తున్న తీరు పలుచోట్ల బయటపడుతూనే ఉన్నాయి.  కొందరు బంకు యజమానులు ఎలక్ట్

Read More

చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం

రంగారెడ్డి జిల్లా : చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను అల్లవాడ గ్రామస్తులు అడ్డుకున్

Read More

ముగిసిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు

బండ్ల గూడ, పోచారంలో 923 మందికి ఫ్లాట్లు  కేటాయింపు హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ పూర్తయింది. ర

Read More

దేవరయాంజాల్​ ఆలయ భూములపై కమిటీ రిపోర్ట్ 

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా, శామీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

8 నూతన మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలను వర్చువల్ గా ప్రారంభించారు. ప్రగతిభవన్ నుంచి నిర్వహించిన కార్యక్రమం ద్

Read More

అర్ధరాత్రి రోడ్ల మీద బర్త్ డేలు చేస్తే కఠిన చర్యలు : తలసాని

హైదరాబాద్: అర్ధరాత్రిపూట బర్త్ డే పార్టీల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తున్న యువతపై దృష్టి సారించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలీసులకు సూచించ

Read More

ఎమ్మెల్యేలకు నిరసన సెగ

రోడ్లు వేయాలంటూ రసమయి బాలకిషన్​, మహేశ్‌‌రెడ్డిని నిలదీసిన్రు గుండ్లపల్లిలో రసమయి కారును చుట్టుముట్టిన యువకులు లాఠీచార్జ్‌&z

Read More