
రంగారెడ్డి
వీఎం హోంను సందర్శించిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్ : వీఎం హోం భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వెనుక సుధీర్ రెడ్డి కుట్ర ఉందని రంగారెడ్డి కాంగ
Read Moreమతం పేరుతో చిచ్చు పెడుతున్నరు : కేటీఆర్
బీజేపీపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ నేతన్న బీమా అమలు చేస్తమని హామీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది కేసీఆర్ ఒక
Read Moreఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల సింగరేణి యాజమాన్యం వివక్ష చూపుతోంది
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల సింగరేణి యాజమాన్యం వివక్ష చూపుతోందని ఆల్ ఇండియా కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహే
Read Moreగ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మేడిపల్లి, ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎ
Read Moreచేనేత కార్మికుల కోసం కేంద్రం చేసింది శూన్యం: కేటీఆర్
రంగారెడ్డి జిల్లా: కేసీఆర్ ది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చేనేతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వ ఎన్నో కార్యక్రమ
Read Moreమహిళల భద్రత కోసం అధిక ప్రాధాన్యం
హైదరాబాద్ లో పోలీసు అమరవీరుల సమస్మరణ దినం హైదరాబాద్: మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని హోం మంత్రి మహమూద్ అలీ స్పష్ట
Read Moreసెర్ప్ ఉద్యోగులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను గెలిపించాలని సెర్ప్ ఉద్యోగులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. సెర్ప్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి
Read Moreజీహెచ్ఎంసీలో పనులన్నీ ప్రైవేటోళ్లకే
గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో అన్ని పనులు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే చెత్త సేకరణ, డంపింగ్ యార్డులకు తరలించ
Read Moreశంషాబాద్ లో భారీ వర్షం.. నాలుగు గ్రామాలకు రాకపోకలు బంద్
శంషాబాద్ మండల పరిధిలో బుధవారం భారీ వర్షం కురిసింది. భారీగా వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. పెద్ద గొల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్ లలో న
Read Moreమేడ్చల్ జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
మేడ్చల్ : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఇంజినీరింగ్ విద్యార్థి కథ విషాదాంతమైంది. డీ పోచంపల్లిలోని కుడి కుంటలో రాథోడ్ రోహిత్ అనే విద్య
Read More‘మన ఊరు–మన బడి’ తో పాఠశాలల రూపురేఖలు మారుతున్నయ్: మంత్రి సబిత
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని విద్యా శాఖ మంత్రి సబ
Read Moreరంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు నిలిచిన రాకపోకలు
రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ర
Read Moreమహేశ్వరంలో జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్
శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ రూ.750 కోట్ల పెట్టుబడులు 2,750 మందికి ఉపాధి హైదరాబాద్, వెలుగు: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నగర శివార్
Read More